వాజ్‌పేయిని పరామర్శించనున్న బాబు

 

ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, ఉపరాష్ట్రపతి వెంకయ్య ఇలా పలువురు ప్రముఖులు ఎయిమ్స్ కు వెళ్లి వాజ్‌పేయిని పరామర్శించారు.. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లి వాజ్‌పేయిని పరామర్శించబోతున్నట్టు తెలుస్తోంది.