TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జమ్మలమడుగులో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Published on: Fri Aug 1, 2025 10:21AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం (ఆగస్టు 1) ఉదయం కడప జిల్లా జమ్మలమడుగులో  ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ  ప్రారంభించారు.  ఈ కార్యక్రమం అనంతరం   గూడెం చెరువులో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారు.

గండికోటలో ఒబెరాయ్ హోటల్, జార్జ్ వ్యూ పాయింట్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. అనంతరం స్థానిక  తెలుగుదేశం నేతలో సమావేశం అవుతారు. ఆ తరువాత ప్రజలతో భేటీ అవుతారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  ఇదిలా ఉండగా శుక్రవారం (ఆగస్టు 1)ఉదయం ఏడు గంటల నుంచీ రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పించన్ల పంపిణీ కార్యక్రమం