రోడ్డు ప్రయాణమంటే నాకు సురక్షితం కాదు.. జగన్....

 

జగన్ పెట్టుకున్న అనేకానేక పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టేసింది. ఇప్పుడు తాజాగా మరో పిటిషన్‌ని కూడా సీబీఐ కోర్టు కొట్టేసింది. తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు బెంగుళూరుకు వెళ్ళడానికి అనుమతివ్వాల్సిందిగా ఆయన సీబీఐ కోర్టుకు పిటిషన్ దాఖలు చేసుకున్నారు. తాను ఎప్పుడు అనంతపురం జిల్లాకు రోడ్డు మార్గంలో వెళ్ళడం తనకు ఎంతమాత్రం సురక్షితం కాదని, అనంతపురం జిల్లాకు వెళ్ళాంటే బెంగుళూరుకు వెళ్ళి వెళ్ళడమే తనకు సురక్షితమని అందువల్ల తాను ఎప్పుడు బెంగుళూరు వెళ్ళాలని అనుకున్న వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును కోరారు. అయితే జగన్ పిటిషన్‌ని సీబీఐ కోర్టు కొట్టేసింది.