తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం..8 మంది దుర్మరణం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణగిరి-హోసూరు హైవేపై ఆర్టీసీ బస్సు-కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలవ్వగా..20 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.