భద్రాచలంకి భారీగా వరద నీరు

ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో భద్రాచలం దగ్గర నీటిమట్టం 27అడుగులకు చేరింది. చీకపల్లి వాగు పొంగిపొర్లుతోంది. 25 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. తాలిపేడు ప్రాజెక్టులో రెండు గేట్లను ఎత్తేశారు. 30 వేల క్యూసెక్కుల వరద నీరు గోదారిలోకి వదిలారు. గత కొన్ని సంత్సరాలుగా ఈ చీకుపల్లి వాగు సమస్య ఉంది. వరద వచ్చినప్పుడల్లా 25 నుండి 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి.