లిక్కర్ స్కాం కేసులో...ముగ్గురికి బెయిల్
Published on: Sat Sep 6, 2025 5:01PM
.webp)
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరు అయింది. మరోవైనపు ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్బంగా ఓటు వేసేందుకు ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిలు మంజూరు అయింది. శనివారం సాయంత్రం రాజమండ్రి జైల్లో నుంచి మిథున్ రెడ్డి విడుదలయ్యారు. మరోవైపు కేసులో ప్రధానింధిలుగా ఉన్న ముగ్గురికి విజయవాడ ఏసిబి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరు లక్ష చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని పాస్ పోర్ట్ లను కోర్టులో అందజేయాలని ఆదేశించింది.


