అమరావతిలో అన్నా క్యాంటీన్లు..

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతిలో అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. క్యాంటీన్లలో ఉదయ 7గంటల నుంచి 10 గంటల వరకు అల్పాహారం, మధ్యహ్నా 12 గంటల నుంచి 2 గంటల వరకు భోజనం లభించనున్నాయి. అల్పాహార మెనూలో ఇడ్లీ, ఉప్మా ,పొంగల్.....మధ్యహ్నా భోజనం మెనూలో పెరగన్నం, పులిహొర, సాంబారు అన్నం ....రాత్రి భోజనం మెనూలో 2 చపాతి, శాఖాహార కూర లభిస్తాయి. ప్రతీ రోజూ 500 మందికి అల్పాహారం, భోజనం అందేలా చర్యలు తీసుకోనున్నారు.