Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుపతి మినహా నేడు ఏపీ బంద్
posted on: Aug 11, 2015 8:30AM
.jpg)
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు బస్సు యాత్రలు చేప్పట్టిన సీపిఐ పార్టీ నేడు ఆంద్రప్రదేశ్ బంద్ నిర్వహిస్తోంది. కాంగ్రెస్, వైకాపాలతో సహా మరికొన్ని ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు కూడా ఈ బంద్ కి మద్దతు తెలుపుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ కార్యకర్త మునికోటి ఆత్మహత్య చేసుకొన్నందుకు సంతాపంగా నిన్న తిరుపతిలో బంద్ నిర్వహించారు కనుక నేటి బంద్ నుండి తిరుపతికి మినహాయింపునిచ్చారు. బంద్ ప్రభావంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దానితో దూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


.jpg)



