సీమాంధ్రలో 11 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు

 

 

 

ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. బుధవారం ఉదయం 11 గంటల వరకు సీమంధ్రలో నమోదైన ఓట్ల శాతం వివరాలు.

 

పశ్చిమగోదావరి – 35 శాతం,

గుంటూరు – 35 శాతం,

నెల్లూరు  – 33 శాతం,

కర్నూల్ – 41శాతం,

చిత్తూర్ – 33 శాతం,

అనంతపురం – 32 శాతం,

విశాఖపట్నం – 28శాతం,

తూర్పుగోదావరి – 28 శాతం,

కృష్ణా జిల్లా – 30 శాతం,

ప్రకాశం జిల్లా – 34 శాతం,

శ్రీకాకుళం - 33శాతం,

కడప - 32 శాతం,

విజయనగరం - 34 శాతం, 


మొత్తం సీమంధ్రలో 11 గంటల వరకు జరిగిన పోలింగ్ శాతం... 33 శాతం.