సీమాంధ్ర ఎంపీలపై అనంత సంచలన వ్యాఖ్యలు

 

Anantha Venkatarami Reddy, telangana, samaikyandhra, tdp, congress

 

 

రాష్ట్ర విభజనపై కేంద్రమంత్రుల్లో స్పష్టత లేదని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి, కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ఎంపీలు తమ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారని అన్నారు. కేంద్రమంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. వారి మాటల వల్ల ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. తమ రాజీనామాలపై ఎవరి ఒత్తిడి లేదని, మనస్పూర్తిగా రాజీనామా చేశామని ఎంపీ అనంత స్పష్టం చేశారు.