Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
posted on: Feb 15, 2025 9:45AM
.webp)
ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది మృత్యువాత పడ్డారు. మరో 20 మంది తీవ్రంగా గాయడ్డారు. ఛత్తీస్ గఢ్ నుంచి కుంభమేళాకు భక్తులతో వెడుతున్న వాహనాన్ని ఓ ట్రావెల్ బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మీర్జాపూర్, ప్రయాగ్ రాజ్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో పది మంది భక్తులు అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన 19 మందిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘోర దుర్ఘటనలో మరణించిన వారంతా ఛత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు.
యూపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాగ్ రాజ్ లో పుణ్యస్నానం ఆచరించడానికి వెడుతున్న భక్తులు దుర్మరణం పాలు కావడం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


.webp)



