విమానాశ్రయంలో విషాదం...

 

హైదరాబాద్‌ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విషాద సంఘటన జరిగింది. విమానాశ్రయంలోకి వచ్చిన ఒక ప్రయాణికురాలు నిండు గర్భిణి. ఆమె తన విమానం ఎక్కడానికి వెళ్తూ వుండగా అకస్మాత్తుగా ఆమెకు గర్భస్రావం అయిపోయింది. దాంతో ఆమె తీవ్ర రక్తస్రావంతో విమానాశ్రయంలోనే కూలిపోయింది. విమానాశ్రయ సిబ్బంది ఆమెని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు.