సమ్మె విరమించిన సీమాంధ్ర టీచర్ల జెఎసి

 

 

 

సి.ఎం కిరణ్ తో సీమాంధ్ర టీచర్ల జె.ఎ.సి చర్చలు సఫలమైనాయి. రేపటినుండి విధులకు హాజరయ్యేందుకు టీచర్లు అంగీకరించి నట్లు మంత్రి ఆనం తెలియచేశారు. సమైఖ్యాంధ్ర ఉద్యమం నేపధ్యంలో గత 70 రోజులుగా టీచర్లు కూడా సమ్మె చేస్తున్న విషయం అందరికి విదితమే.