ఉగ్రవాదుల కాల్పులు... పీడీపీ అధ్యక్షుడు మృతి...


జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉగ్రవాదుల కాల్పుల్లో పీడీపీ అధ్యక్షుడి మరణించాడు. వివరాల ప్రకారం.. జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో పీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ గనిదర్ మృతి చెందాడు. ఈరోజు ఉదయం అబ్దుల్ గనిదర్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో వెంటనే ఆయనను ఆస్పతికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.