సీఎంని కలిసిన సమైఖ్యాంధ్ర రైతు జె.ఏ.సి

 

Seemandhra farmer JAC, kiran kumar reddy, Seemandhra Farmer's, telangana issue

 

 

విభజన వల్ల అన్ని ప్రాంతాలకు శాశ్వత నష్టాలు వాటిల్లే ప్రమాద మున్నదని ముఖ్య మంత్రి తనను కలిసిన రైతులతో అన్నారు. దేశంలో ఎక్కడ లేని పరిస్థితి నేడు రాష్ట్రం లో నెలకొని ఉన్నదని ఆయన తెలిపారు. కేంద్రానికి రాష్ట్రం ఎందుకు సమైఖ్యంగా ఉండాలో చెబుతున్నానని,రాష్ట్ర విభజన వల్ల రైతులకు జరిగే నష్టాన్ని పూడ్చలేమని కూడా ముఖ్యమంత్రి రైతులతో అన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఇరు ప్రాంత రైతులకు నష్టం వాటిల్ల నుందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ శ్రేయస్సు కన్నా రైతు శ్రేయస్సే ముఖ్యమని కిరణ్ కుమార్ రెడ్డి రైతులకు తెలిపారు.