English | Telugu
హీరోయిన్ బిజినెస్ పెట్టింది అనగానే ఏదో ఊహించేసుకోకండి. ఆ పాడు ఆలోచనలు కొంచెం పక్కనపెట్టి విషయం పూర్తిగా చదవండి. మిత్రా షా అనే ఒక చిన్న హీరోయిన్ ఉందిలెండి
మంచు లక్ష్మీ నిర్వహిస్తున్న "మేము సైతం" కార్యక్రమంలో పాల్గొనే సెలబ్రిటీలు అవసరార్ధుల కోసం కొంత సొమ్మును కష్టపడి సంపాదించడం అనేది రూల్. ఆ రూల్ కోసం ఒక్కో సెలబ్రిటీ ఒక్కో పద్ధతిని పాటించారు
సింగపూర్ లో గత రెండ్రోజులుగా అంగరంగా వైభవంగా జరుగుతున్న "సైమా అవార్డ్స్" వేడుకల్లో తెలుగు చిత్రసీమ నుంచి "బాహుబలి, శ్రీమంతుడు" చిత్రాలు తమ హవా కొనసాగించాయి.
"నా పరిస్తితి రేప్ చేయబడిన అమ్మాయ్ లా ఉండేది" అని సల్మాన్ తన తాజా చిత్రం "సుల్తాన్" షూటింగ్ గురించిన విశేషాలను చెబుతూ చేసిన కామెంట్ ఇప్పుడు కార్చిచ్చుగా మారింది.
నటుడిగా విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన విక్రమ్ కి ఈమధ్యకాలంలో సరైన సక్సెస్ ఒక్కటి కూడా లేదు
"అతనొక్కడే" తర్వాత కళ్యాణ్ రామ్ తర్వాత ఆస్థాయి సక్సెస్ ను తెచ్చిపెట్టిన ఏకైక చిత్రం "పటాస్". కళ్యాణ్ రామ్ కు హిట్ కట్టబెట్టడం మాత్రమే కాకుండా 2015లో తెలుగు చిత్రసీమకు శుభారంభాన్ని ఇచ్చింది
ప్రస్తుతం సింగపూర్ లో జరుగుతున్న "సైమా అవార్డ్స్" వేడుకలో నిన్న రాత్రి మన మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రఖ్యాత గాయనీమణి ఎస్.జానకికి "లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్" అవార్డుతో సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి..
"రామరాజు" అనే పేరు ఇంకా ఆడియన్స్ లో రిజిష్టర్ అవ్వకపోయినప్పటికీ.. ఆయన తెరకెక్కించిన మునుపటి చిత్రం "మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు", తాజా చిత్రం "ఒక మనసు"
మహేష్ బాబు, వెంకటేష్ మరియు వెంకటేష్-రామ్ లు కలిసి నటిస్తేనే సదరు సినిమాలను మల్టీ స్టారర్ సినిమాలంటూ ప్రచారం చేసేశారు దర్శకనిర్మాతలు. అయితే.. ఇప్పుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించనున్న మల్టీస్టారర్
నాని స్పీడ్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. మొన్నామధ్య వరుస పరాజయాలతో దారుణంగా దెబ్బతిన్నప్పటికీ.. వెంటనే తేరుకొని "ఎవడే సుబ్రమణ్యం" నుంచి మళ్ళీ విజయాల బాట పట్టాడు. మొదట మిక్స్డ్
ఇప్పటికే ఐఫా మరియు ఫిలిమ్ ఫేర్ అవార్డు వేడుకల్లో హల్ చల్ చేసిన "శ్రీమంతుడు" సినిమా, ప్రస్తుతం సింగపూర్ లో జరుగుతున్న "సైమా అవార్డ్స్"లోనూ సత్తా చాటుతోంది. "సైమా వేడుకల్లో" మహేష్ బాబు ఉత్తమ నటుడిగా
రజనీకాంత్ కు ఏమైంది…? ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించిందా…? ప్రస్తుతం సూపర్ స్టార్ పై ఈ పుకార్లు మరోసారి గుప్పమంటున్నాయి అప్పట్లో కొచ్చడయాన్ సినిమా ప్రారంభమైన కొత్తలో తీవ్ర అస్వస్థతకు
మారుతి బ్రాండ్ సినిమాలంటే థియేటర్ కి వచ్చే ఆడియన్స్ కి ఒక క్లారిటీ ఉంటుంది. అయితే.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా మారడం, "భలే భలే మగాడివోయ్" తర్వాత మారుతి కథ-స్క్రీన్ ప్లే సమకూర్కిఃన
అప్పటివరకూ మచ్చుకైనా ఒక్కటంటే ఒక్క ఫ్లాపు కూడా లేని రాజమౌళే తాను దర్శకత్వం వహించే సినిమాకు నిర్మాతల చేత వంద కోట్ల పెట్టుబడి పెట్టించాలంటే
"వర్జీనిటీ" అనే పదం ఏదో బూతు మాటలా భావిస్తుంటారు మన తెలుగువారు. కానీ హాలీవుడ్, బాలీవుడ్ లో ఈ "వర్జీనిటీ" అనే విషయం గురించి మాట్లాడడానికి, చర్చించుకోవడానికి జనాలు ఉవ్విళ్ళూరుతుంటారు.