English | Telugu

సోమవారం ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు

సినీ నటుడు ఆహుతిప్రసాద్(57) మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. కిమ్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. ప్రసాద్ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, మావీ ఆర్టిస్టు అసోసియేషన్ సంతాపం ప్రకటించింది. హైదరాబాద్ లోని పంజాగుట్ట స్మశాన వాటికలో సోమవారం ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు జరుగనున్నాయి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.