English | Telugu
కేవలం 12 గంటల్లోనే భారత్ లో 240 కరోనా కేసులు
Updated : Apr 1, 2020
ఇక తెలంగాణలో ఇప్పటివరకు 92 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్లో 87 కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఒక్కరోజులోనే కొత్తగా 43 కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా కరోనా బారిన పడ్డ ఈ 43 మంది ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో పాల్గొని వచ్చిన వారేనని తెలుస్తోంది.