English | Telugu
ఆత్మహత్యాయత్నం చేసుకున్న బీజేపీ కార్యకర్త మృతి.. అంతిమ యాత్రలో పాల్గొననున్న బండి సంజయ్
Updated : Nov 6, 2020
నవంబర్1 ఆదివారం శ్రీనివాస్ యాదవ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సంగతి తెలిసిందే. అతడిని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే అదే రోజు మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి మార్చారు. అయితే శరీరం 60 శాతంపైగా కాలిపోవడంతో శ్రీనివాస్ కోలుకోవడం కష్టమైంది. అతనిని వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు.