English | Telugu
అన్ లాక్ 4 మార్గదర్శకాలను విడుదల చేసిన ఏపీ సర్కార్
Updated : Sep 7, 2020
ఈ నెల 21 నుండి 100 మందికి మించకుండా సామాజిక, విద్య, స్పోర్ట్స్, మత పరమైన, పొలిటికల్ సమావేశాలు జరుపుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ నెల 20 నుండి పెళ్ళిలకు 50 మంది అతిథులతో అనుమతినిచ్చింది. అలాగే, అంత్యక్రియలకు 20 మందికి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 21 నుండి ఓపెన్ ఏర్ థియేటర్స్కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్ లకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.