English | Telugu
ఏపీ, తెలంగాణాలలో బీజేపీతో ట్రయాంగిల్ లవ్ స్టోరీ..
Updated : Dec 14, 2020
రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి వెళ్లి వారి ఆందోళనలకు సంఘీభావం తెలపాలని నారాయణ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోడీ కనుసన్నల్లో బతుకుతున్నారని నారాయణ ఎద్దేవా చేసారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అమరావతిని శ్మశానం చేసేందుకు కంకణం కట్టుకుందని అయన ధ్వజమెత్తారు. నారాయణ తాజా కామెంట్లపై వైసీపీ, టీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.