English | Telugu

మహానటి మూవీకి నో చెప్పాను...ఎందుకంటే

మహానటి సావిత్రి బియోగ్రఫీతో వచ్చిన మూవీ "మహానటి". అందులో కీర్తి సురేష్ అచ్చం సావిత్రిలానే నటించింది. నటించింది అనడం కంటే జీవించింది అంటే బాగుంటుంది. ఐతే ఈ మూవీ కోసం కీర్తి సురేష్ ని అప్ప్రోచ్ ఐతే నో చెప్పిందట. ఐతే ఎందుకు నో చెప్పిందో కూడా రీసెంట్ గా రిలీజ్ ఐన "చాట్ షో విత్ సుమ" ఎపిసోడ్ లో చెప్పింది. మహానటి మూవీ మొదట్లో చేయకూడదు అనుకున్నారా "అవును.. నేను ఈ మూవీకి మొదట్లో నో చెప్పాను. ఎందుకంటే అంత పెద్ద క్యారెక్టర్ ని మెప్పించగలనా అనిపించింది. ఆడియన్స్ ని నా వైపు తిప్పుకోగలనా..నేను ఏదైనా చేశా అంత మహానటి సావిత్రి గారి పేరును చెడగొడతానేమో అని భయం. కానీ నాగి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మీరు చేస్తారు కచ్చితంగా అటూ నన్ను మోటివేట్ చేశారు. వేరెవరో నా మీద అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు నేనెందుకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఉండకూడదు అనిపించింది.

కానీ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు తెలీదు ఈ సినిమాను ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా లేదా అని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అని అసలు ఊహించలేదు. ప్రీమియర్ షో చూడడానికి వెళ్ళినప్పుడు మాయాబజార్ సీన్ క్లాప్స్ కొట్టారు జనాలు. అప్పుడు అర్ధమయ్యింది. ఇక్కడే క్లాప్ కొట్టారంటే థియేటర్ లో బాగుంటుంది అనుకున్నాం. ఐతే ఈ మూవీ ప్రీమియర్ చూసాక మిక్స్డ్ కామెంట్స్ చేశారు. మా నాన్న చాలా బాగా చేసావ్ అన్నారు. కానీ డాక్యూమెంటరీలా ఐపోతుందేమో అనుకుంటున్నా అన్నారు. రెండు రోజు తెల్లవారుజామున స్వప్న ఫోన్ చేసి మూవీస్ బ్లాక్ బస్టర్ అని చెప్పింది. రెండో రోజు కూడా థియేటర్ కి వెళ్లాం. నేను వెళ్లి ఎవరికీ తెలీకుండా ఒక మూలాన కార్నర్ సీట్ లో కూర్చున్నా. మహానటి అని టైటిల్ పాడినప్పుడు థియేటర్ మొత్తం అరుపులతో దద్దరిల్లి పోయింది. అప్పుడు గూస్ బంప్స్ వచ్చేసాయి. అప్పుడు తెలిసింది మూవీ హిట్ అని. అప్పుడు అర్ధమయ్యింది సావిత్రి గారిని జనాలు ఎంతగా ఆరాదించారో అని. అలా నేను ఒక మంచి సినిమా చేసాను అని తెలుసుకున్నా. " అని చెప్పింది కీర్తి సురేష్.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.