English | Telugu
హాట్ యాంకర్ రష్మీ ఆరబోసిన అందాలను పబ్లిసిటీ కోసం వాడుకొంటూ ఎప్పుడో రెండేళ్ల క్రితం మొదలెట్టిన సినిమాను పేరు మార్చి "అంతం" అంటూ విడుదల చేశారు. సినిమా కాన్సెప్ట్ ఏంటనే విషయం పక్కన పెడితే
ఉపాధి నిమిత్తం విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు ఒక సంఘంగా ఏర్పడి ఉత్సవాలు జరుపుకోవడం మనందరికి తెలిసిన విషయమే. ఆటా, తానా, నాటా ఇలా ఎన్నో సంఘాలు పరాయి దేశాల్లో తెలుగువారి
కుక్క తోక వంకరే..అన్న మాట బాలీవుడ్ సింగర్ మికా సింగ్కు సరిగ్గా సరిపోతుంది. ఇప్పటికే దూకుడు స్వభావంతో, పోకిరి వేషాలతో అనేక వివాదాలతో పాటు పోలీసు కేసుల్లో చిక్కుకున్నా..ఆయన ఇంకా తన బుద్ధిని మాత్రం మార్చుకోవడం
పవన్ కళ్యాణ్..ఈ కాలపు హీరోల్లో సాహిత్యంపైన పట్టున్న వ్యక్తిగా అందరికి సుపరిచితమే. ఖాళీగా ఉన్నా..షూటింగ్లో ఉన్నా ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉంటారు. పుస్తకాలు మనుషులను ప్రభావితం చేస్తాయని బలంగా నమ్మే
బలవంతుడు బలహీనుడ్ని భయపెట్టి బతకడమే ఆనవాయితీ, బట్ ఫర్ ఏ ఛేంజ్.. బలహీనుడి పక్కన ఉన్న బలమే "జనతా గ్యారేజ్"" అంటూ ఎన్టీయార్ డిఫరెంట్ మోడ్యులేషన్ లో చెప్పిన డైలాగ్ తో కూడిన "జనతా గ్యారేజ్" టీజర్
సూపర్ స్టార్ సూర్య-అమలాపాల్-బిందుమాధవి నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన "పసంగ-2" తెలుగులో "మేము" పేరుతో ఈనెల 8న విడుదలవుతోంది
'గుంటూరు టాకీస్' లాంటి సూపర్డూపర్ హిట్ చిత్రంతో యువత హ్రుదయాల్లో పర్మినెంట్ ప్లేస్ ని సొంతం చేసుకున్న రష్మిగౌతమ్ హీరోయిన్ గా ప్రదానపాత్రలో నటించిన చిత్రం 'అంతం'
దర్శకుడు సంపత్ నంది, రామ్ చరణ్ కోసం కథ అనుకొని చాలా రోజులుగా ఎదురు చూశాడు. అయితే చరణ్ కు మాత్రం ఆ కథ చేయడానికి సమయం దొరకపోవడంతో వేరే హీరోతో చేయమని సంపత్ కు చెప్పేశాడు
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పని చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఆయన సినిమాలో నటిస్తే తమకు క్రేజ్ రావడం ఖాయమని భావిస్తారు. ఆయన సినిమాలలో హీరోయిన్స్ ను అంత అందంగా చూపిస్తారు
అల్లు శిరీష్ హీరోగా నటిస్తోన్న 'శ్రీరస్తు శుభమస్తు' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తరువాత శిరీష్, మల్లిడి వేణు దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకొంది
బాలీవుడ్ బాక్సాఫీస్ వీరుడు సల్మాన్ ఖాన్ టైటిల్ పాత్ర పోషించిన తాజా చిత్రం "సుల్తాన్". సల్మాన్ ఈ సినిమాలో హర్యానాకు చెందిన ఓ మల్లయోధుడిగా నటించగా.. అతడికి జోడీగా అనుష్క శర్మ నటించింది
ఈమధ్యకాలంలో యంగ్ - సీనియర్ హీరో అన్న తేడా లేకుండా ప్రతిఒక్కరూ భారీ డైలాగులు చెప్తూ, ఓ పదిమందిని గాల్లో ఎగరేస్తూ "మాస్ హీరో" ఇమేజ్ కోసం వెంపర్లాడేవారే. రోమాంటిక్ సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు
హీరోగా విలక్షణమైన పాత్రలతోపాటు.. వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకొంటాడనే మంచి పేరు ఉన్న కథానాయకుడు
2009లో విడుదలైన "బోణీ" సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైన భామ కృతి కర్భంద. ఆ సినిమా అనుకొన్న స్థాయిలో ఆడకపోవడంతో
గత వారం సింగపూర్ లో జరిగిన 'సైమా' అవార్డ్స్ కార్యక్రమంలో అఖిల్ ను టార్గెట్ చేస్తూ..హీరో రానా, మంచు లక్ష్మీ సెటైర్లు వేశారు. ఈ సెటైర్లు వేడుకలో ఉన్న వారికి నవ్వు తెప్పించినా..అఖిల్ ను మాత్రం అసహనానికి