English | Telugu

'బాహుబలి’ని చంపింది ఏవరు..అతను ఏవరూ?

'బాహుబలి’ విడుదలై మూడు వారాలు గడుస్తున్నా.. ఇంకా బాహుబలి చిత్రం గురించి చర్చ జరుగుతూనే ఉంది..విడుదల కు ముందు సినిమా కథ ఏంటి..సినిమా ఎలా ఉండబోతుంది అనే చర్చ జరుగింది..ఇప్పుడు ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడు?..అసలు సెకండ్ పార్ట్ కథ ఏంటి..? రమ్య కృష్ణ ఎందుకు రాజ్యం నుండి తప్పించుకొని వస్తుంది..? అసలు అనుష్క ఎవరు..? అనే ప్రశ్నలకు ఎవరికీ తోచిన సమాదానం వారు చెపుతూ సినిమా ఫై మరింత ఆసక్తి పెంచుతున్నారు..

బాహుబలి’ని నేనే చంపా అంటూ కట్టప్ప చేత చెప్పించి రాజమౌళి ట్విస్టు ఇస్తే, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం ‘‘బాహుబలి’ని కట్టప్ప చంపాడని ఎందుకు అనుకుంటున్నారు. ‘బాహుబలి’ని కట్టప్ప చంపలేదు. కేవలం పొడిచాడంతే’ అని చెప్పి, రాజమౌళి ఇచ్చిన ట్విస్టు మించిన ట్విస్టు విజయేంద్ర ప్రసాద్ ఇచ్చాడు . దీంతో కట్టప్ప ముసుగులో ‘బాహుబలి’ని చంపింది ఎవరని ఆరా తీస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.