English | Telugu
దూకుడు పెంచిన ఎసిబి... ఎస్ నెక్స్ట్ కంపెనీకి నోటీసులు
Updated : Jan 16, 2025
ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెటీఆర్ తో బాటు చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డి , ఐఏఎస్ అరవింద్ కుమార్ లను ఎసిబి విచారణ చేసింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహించడానికి ఎస్ నెక్స్ట్ కంపెనీ ఒప్పందం చేసుకుని సడెన్ గా వైదొలగింది.