RELATED NEWS
NEWS
కువైట్‌లో ఎన్టీఆర్‌కి నివాళులు

 

మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్.టి.ఆర్. 19వ వర్ధంతి కార్యక్రమం కువైట్‌లోని తెలుగుదేశం నాయకులు నిర్వహించారు. కువైట్‌లోని ఒమెరెయ పార్కులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అక్కడి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్‌కి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రవాస తెలుగుదేశం కువైట్ శాఖ అధ్యక్షుడు ములకల సుబ్బారాయుడు, గౌరవ అధ్యక్షుడు కోడూరి వెంకట్, ఇతర నాయకులు మాలేపాటి సురేష్, శ్రీనివాస్ చౌదరి, పేరం రమణ, మోహన్ బాబు, రాజశేఖర్, ఉదయ్ ప్రకాష్, రమేష్, బీపీ నాయుడు, రామచంద్రనాయుడు, వెంకటేశ్వర్లు, రెడ్డయ్య నాయుడు, బాషా, మురళి, గిరిరాజు, నారాయణమ్మ, ఈశ్వర్, ఇంద్రరాజు, శేఖర్ రాజు, శ్రీధర్ అంధవరపు తదితరులు పాల్గొన్నారు.


TeluguOne For Your Business
About TeluguOne
;