వివేకం కోల్పోతే!

 

 

 

శిరః శార్వం స్వర్గాత్పశుపతి శిరస్తః క్షితిధరం

మహీధ్రాదుత్తుంగాదవనిమవనేశ్చాపి జలధిమ్‌ ।

అధో గంగా సేయం పదముపగతా స్తోకమథవా

వివేక భ్రష్టానాం భవతి వినిపాతః శతముఖః ॥ (భర్తృహరి)

గంగాదేవి మొదట ఆ ఆకాశము నుంచి శివుని శిరస్సు మీదకు ఉరికింది. అక్కడి నుంచి హిమాలయాల మీదకూ, వాటి మీద నుంచి భూమికీ దూకి... చివరికి భూమి మీద నుంచి పాతాళానికి జారింది. వివేకం నశించినవారు ఇలాగే భ్రష్టులై అధఃపాతాళానికి దిగజారిపోతారని హెచ్చరిస్తున్నాడు కవి.

 


More Good Word Of The Day