English | Telugu
ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నివాసంలో జరిగిన భేటీకి అపోజిషన్ పార్టీ లీడర్ వై యస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా హాజరవడం చర్చనీయాంశం అయింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్కు గుండెపోటు రావడంతో చెన్నై లోని గ్లోబల్ హెల్త్ ఆసుపత్రిలో చేరారు.
గుర్తుతెలియని ఉగ్రవాది ఇరాన్ పార్లమెంట్ పై చేసిన దాడిలో ఒక భద్రతాధికారి మృతి చెందగా, పలువురు గాయ పడ్డారు.
new districts of telangana, new districts formation, chief minister of telangana, cm kcr, tpcc, uttam kumar reddy, congress party
A popular virtual reality game, Pokemon Go, is getting players outside and on their smartphones, while they hunt for virtual characters in the real world
తెలంగాణా, ఆంద్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా వున్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం తెలంగాణ రాష్ట్రంలో నిలిచిపోయేలా
ఫ్యామిలీతో నాలుగు రోజులు బ్రిటన్లో ఎంజాయ్ చేసి వద్దామని వెళ్లి వచ్చిన వైసీపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. అక్రమాస్తుల కేసులో జగన్కు చెందిన రూ.749 కోట్ల
ఈ రోజు మొదలవనున్న ఆసియా టి20 కప్ లో భాగంగా మొదటిమ్యాచ్ లో ఇండియా బంగ్లాదేశ్ తలపడబోతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్, ఇండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. పిచ్ పచ్చికతో ఉన్న కారణంగా, బౌలింగ్ కు అనుకూలించే అవకాశం ఉంది
కొద్ది రోజుల క్రితం కాపుగర్జన సందర్భంగా జరిగిన పరిణామాలకు, షూటింగ్ ఆపి హైదరాబాద్ వచ్చి మరీ ప్రెస్ మీట్ పెట్టారు పవన్. ఆయన ప్రెస్ మీట్ లో కర్ర విరగకుండా, పాము చావకుండా మాట్లాడిన తీరును చాలామంది విమర్శించారు. దాంతో ఈ సారి పవన్ తన ట్విట్టర్లో స్పందించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒక విచిత్రమైన టోర్నీ. ఇక్కడ ఏ ప్లేయర్ ఎందుకు రేట్ పలుకుతారో, ఏ ఫ్రాంఛైజీ ఎవర్ని ఎందుకు కొనుగోలు చేస్తుందో తెలియదు.తాజాగా జరిగిన ఐపిఎల్ వేలంలో, ఒక అనామక క్రికెటర్ కోటీశ్వరుడుగా మారాడు. జైపూర్లో ఒక వైర్ల ఫ్యాక్టరీలో కూలీగా పనిచేసే భరత్ సింగ్ కొడుకు నాథూసింగ్.
భూటాన్ రాణి జెట్సన్ పెమా మగబిడ్డకు జన్మనిచ్చింది. భూటాన్ రాజధాని థింపూలోని లింకాన్ ప్యాలెస్ లో యువరాజు జన్మించాడు. దీనికి సంబంధించి రాజకుటుంబంతో పాటు దేశమంతా చాలా సంతోషంగా ఉన్నాం అంటూ రాయల్ ప్యాలెస్ నుంచి ప్రకటన వెలువడింది.
ప్రపంచమంతటిదీ ఒక దారి అయితే, ఉత్తర కొరియాది మరో దారి. అమెరికాను ప్రపంచపటం నుంచి తొలగించడమే ఈ దేశపు లక్ష్యం. అందుకోసం ఎంతవరకైనా వెళ్లడానికి వెనుకాడమని పబ్లిగ్గానే చాలా సార్లు ప్రకటించింది కూడా. దానికి తగ్గట్టుగానే, గత కొన్నేళ్లుగా, తన మిలిటరీని బలోపేతం చేసే ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది.
సాధారణంగా అనేకమంది మహిళలు తమ ఇంటిని అందంగా వుంచుకోవడానికి ప్రయత్నిస్తూ వుంటారు. అందమైన వస్తువును తమ సొంతంగా తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకోవాలని ఆలోచించేవారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా వుంటుంది. అలా ఆలోచించేవారి కోసం ఈ వీడియో రూపొందింది. ఇంట్లో ఉంచుకునే అందమైన కొన్ని వస్తువుల తయారీ గురించి ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు.
దేశ ప్రజలంతా ఎంతో ఉత్కంటగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లోని ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 8:30 నిమిషాలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తొలి ఫలితం
Sonia Gandhi spells out Telangana and brings a huge cheer in the crowds. Addressing the 1st rally Rally in Andhra Pradesh at Karimnagar today evening she declared that Telangana would be the 29th state of India on June 2