ARTICLES
దుబాయిలో వేంకటేశ్వర కళ్యాణం

 

దుబాయి‌లో స్థిరపడిన తెలుగువారు తమ ఆధ్యాత్మిక శోభను చాటుకున్నారు. దుబాయిలోని తెలుగు లలిత కళా సమితి ఆధ్వర్యంలో ఇటీవల శ్రీ వేంకటేశ్వర కళ్యాణం వైభవంగా జరిగింది. బ్రహ్మశ్రీ ఆకెళ్ళ విభీషణ శర్మతోపాటు టీటీడీ పండితులు ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. దుబాయిలో నివసించే వందలాది మంది తెలుగువారు ఈ కార్యక్రమంలో పాల్గొని ధన్యులయ్యారు. ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడానికి దుబాయి తెలుగు లలిత కళా సమితి స్థాపక సభ్యుడు, సాంస్కృతిక కార్యదర్శి సుబ్రహ్మణ్య శర్మ విశేష కృషి చేశారు.

TeluguOne For Your Business
About TeluguOne
;