Latest News

11నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు

posted on: Mar 7, 2026 1:40PM

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 11 నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 11, 12 తేదీలలో  కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ తెలిపారు.

ఈ మేరకు అన్ని జిల్లాల కెక్టర్లకు మెమో జారీ చేశారు.  రాజధాని అమరావతి  సచివాలయంలో నిర్వహించనున్న ఈ కాన్ఫరెన్సుకు  అవసరమైన సమాచారంతో  అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరు కావాలని పేర్కొన్నారు.  కలెక్టర్ల సదస్సు జరిగే రెండు రోజులూ ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు.  
................................................

google-ad-img
    Related Sigment News
    • Loading...