Latest News

45 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన కేంద్రం

posted on: Jan 25, 2026 2:27PM

 

వివిధ రంగాల్లో సేవలందించిన 45 మంది విశిష్ఠ వ్యక్తులకు కేంద్రం పద్మశ్రీ అవార్డులకు ప్రకటించారు. ఈ జాబితాలో తెలంగాణకు చెందిన మామిడి రామరెడ్డి (పాడి, పశుసంవర్థక విభాగం) డాక్టర్ కుమారస్వామి తంగరాజ్(జన్యు సంబంధ పరిశోధనలు) తమిళనాడుకు చెందిన నటేశన్ తదితరులు ఉన్నారు.

1. అంకె గౌడ (సాహిత్యం కర్ణాటక)

2. అర్మిడా ఫెర్నాండెజ్

3. భగవాన్‌దాస్ రైక్వర్

4. భిక్ల్యా లడక్య దిండా

5. బ్రిజ్ లాల్ భట్

6. బుధ్రి తాటి

7. చరణ్ హెంబ్రామ్

8. చిరంజీ లాల్ యాదవ్

9. ధార్మిక్లాల్ చునిలాల్ పాండ్య

10. గఫ్రుద్దీన్ మేవతి జోగి

11. హాలీ వార్

12. ఇంద్రజిత్ సింగ్ సిద్ధూ

13. కె పజనివేల్

14. కైలాష్ చంద్ర పంత్

15. ఖేమ్ రాజ్ సుంద్రియల్

16. కొల్లక్కయిల్ దేవకి అమ్మ జి

17. కుమారసామి తంగరాజ్

18. మహేంద్ర కుమార్ మిశ్రా

19. మీర్ హాజీభాయ్ కసంభాయ్

20. మోహన్ నగర్

21. నరేష్ చంద్ర దేవ్ వర్మ

22. నీలేష్ వినోద్‌చంద్ర మాండ్లేవాలా

23. నూరుద్దీన్ అహ్మద్

24. ఒతువర్ తిరుత్తణి స్వామినాథన్

25. పద్మ గుర్మెట్

26. పోఖిల లేఖేపి

27. పున్నియమూర్తి నటేసన్

28. ఆర్ కృష్ణన్

29. రఘుపత్ సింగ్

30. రఘువీర్ తుకారాం ఖేడ్కర్

31. రాజస్తపతి కాలియప్ప గౌండర్

32. రామారెడ్డి మామిడి

33. రామచంద్ర గాడ్బోలే మరియు సునీతా గాడ్బోలే

34. ఎస్.జి. సుశీలమ్మ

35. సంగ్యుసాంగ్ ఎస్ పొంజెనర్

36. షఫీ షౌక్

37. శ్రీరంగ్ దేవబ లాడ్

38. శ్యామ్ సుందర్

39. సిమాంచల్ పాత్రో

40. సురేష్ హనగవాడి

41. టాగా రామ్ భీల్

42. టెక్కీ గుబిన్

43. తిరువారూర్ భక్తవత్సలం

44. విశ్వ బంధు

45. యుమ్నామ్ జాత్రా సింగ్

google-ad-img
    Related Sigment News
    • Loading...