గుండె పోటుతో బాలిక మృతి

 గుండె పోటుతో 13ఏళ్ళ బాలిక మరణించింది.   

మహబూబాబాద్ జిల్లా  అబ్బాయిపాలెం బోడ తండాలో బోడ స్రవంతి (13)అనే విద్యార్థిని శుక్రవారం ఉదయం గుండెపోటుకు గురై కన్నుమూసింది.