విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం

posted on: Jan 28, 2026 9:22AM

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. తన చార్టెడ్ విమానంలో బారామతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెడుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. బుధవారం (జనవరి 28) ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండ్ అవుతుండగా, ఒక్కసారిగా కుప్పకూలింది.

ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఇద్దరు, ఇద్దరు విమాన సిబ్బంది కూడా మరణించారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం చెందిన విషయాన్నిడీజీసీఏ ధృవీకరించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...