Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దూకుడు పెంచిన ఎసిబి... ఎస్ నెక్స్ట్ కంపెనీకి నోటీసులు
posted on: Jan 16, 2025 2:37PM
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎసిబి దూకుడు పెంచింది. ఎస్ నెక్ట్స్ అనే కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న ఎసిబి కార్యాలయంలో జరుగనున్నవిచారణకు రావాలని నోటీసులో పేర్కొంది.
ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెటీఆర్ తో బాటు చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డి , ఐఏఎస్ అరవింద్ కుమార్ లను ఎసిబి విచారణ చేసింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహించడానికి ఎస్ నెక్స్ట్ కంపెనీ ఒప్పందం చేసుకుని సడెన్ గా వైదొలగింది.
Latest YouTube Trending Video NEWS



.webp)


