మీ శ్వాస మీ అనారోగ్యం గురించి చెపుతుంది
మీరు ఒక వేళ వివిధ రకాల దుర్వాసన ను పీలుస్తున్నారా? అయితే అది మీరు తిన్న ఆహారమే కావచ్చు. ఉల్లి పాయ, లేదా వెల్లులి పాయలుకొందరికి తినడం అలవాటు. లేదా ఇతర ఆహారం ఏదైనా దుర్గంధ మైన శ్వాసకు కారణం కావచ్చు. గురక... అసలు నోటి దుర్వాసన లేదా నోటి దుర్వాసనకు కారణాలు ఏమిటి?అన్న ప్రశ్నకు చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. నిపుణులు మీకు గురక వచ్చిందంటే అది మీ గొంతులో అయ్యి ఉండవచ్చు. మీ గురక వల్ల నోటిని గొంతుని ఎండిపోయేలా చేస్తుంది. దీనివల్ల మీ నోటిలో లాలా జలం ఉత్పత్తి జరగదు. అలా జరిగి నప్పుడు బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.దీని వల్లె దుర్వాసనకు కారణం అని చెప్పవచ్చు. బోర్లా పడుకోవడం వల్ల కూడా గురకకు కారణం గా చెప్పవచ్చు. చిగుళ్ళలో వ్యాధులు... ఇక్కడ ఒక విషయం చెప్పాలి మన నోరే అన్ని అనారోగ్యలకి రహదారి అంటున్నారు వైద్యులు. ఇది నిజం నోటి దుర్వాసనకు ముఖ్యమైన కారణం మనం తీసుకునే ఆహారం. అసలు ఉదయం లేస్తూనే మొదట దంతావదానం అదేనండి పళ్ళు శుభ్రంగా కడుకోడ్డం నిత్య కృత్యం. చిన్నప్పటి నుంచి నోటిని పరిశుభ్రమగా రుద్దుకుని కడుక్కోడం లో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా పళ్ళు మాత్రమే కాదు చిగుళ్ళు కూడా శుభ్రంగా కడుక్కోవాలి అలా చేయ కుండా మీరు రాత్గ్రి ఆహారం తీసుకున్నాక నోటిని శుభ్రంగా కడుక్కొక పోతే ఆక్రిములు మీ నోటి చిగుళ్ళలో, పంటి సందులలో ఉండిపోయి పళ్ళు పుచ్చి పోవడం చిగుళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చి చిగుళ్ళలో వాపు నోటి దుర్వాసనకు దారి తీస్తుందని పంటి వైద్యులు పేర్కొన్నారు. మీరు తీసుకునే ఊపిరి ఒక రాసాయనాల వాసన వస్తుంది. దీనికి కారణం చిగుళ్ళలో బ్యాక్టీరియా బ్యాక్టీరియా చిగుళ్ళు పలు వరుసలో వాచి ఉంటాయి. దీనికి కారణం చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ముఖ్యంగా ఎవరైతే ఎక్కువగా పోగతాగుతారో పళ్ళు శుభ్రంగా ఉంచుకోరో వారికి మాత్రమే చిగుళ్ళలో సమస్యలు వస్తాయి. .యాసిడ్ రిఫ్లక్స్... యాసిడ్ రిఫ్లక్స్ ఒక స్థితి ఇందులో పొట్టలో ఉండే యాసిడ్ రసాయనాలు ఇసో ఫెగస్ పైకి రసాయనాలు ఎగతంతాయి. దీని వల్ల నోటి దుర్వాసన కు కారణం కావచ్చు. ఇందులో పుల్లటి రసాయనం లేదా తిన్న ఆహారం గొంతులోకి రావచ్చు. రసాయనం వల్ల మీ నోరు గొంతు పాడైపోతుంది. డయాబెటీస్... మీరు డయాబెటీస్ వల్ల నోటి దుర్వాన వచ్చే అవకాశం ఉంది మీ శరీరం తయారు చేసే కీ టోన్స్ విడుదల చేస్తుంది. గ్లూకోజ్ కి బదులు కీటోన్స్ విడుదల చేస్తుంది. డయాబెటీస్ ఉంటె నోటి దుర్వాసన రావచ్చు. ఇన్సులిన్ తకువగా ఉన్న నోటి దుర్వాసన రావచ్చు. హెచ్ ఫై లోరీ... హెచ్ పైలోరి ఒక బ్యాక్టీరియా అది మీనోటిలో పుళ్ళు లేదా అల్సర్స్ కు కారణం అవుతుంది.లేదా పొట్టలో క్యాన్సర్ కు కారణం అవుతుంది. దీని వల్ల నోటి దుర్వాసన, గుండెల్లో మంట, అసహనం, గ్యాస్ వల్ల వచ్చే నొప్పి ఆహారం అరగక పోవడం దీనివల్ల నోటిలో దుర్వాసన వస్తుంది మీ నోటిలో వచ్చే ఇన్ఫెక్షన్లను డాక్టర్లు పరీక్షించి దీనికి యాంటి బాయిటిక్స్ చికిత్చ చేస్తారు. శ్వాస సంబందిత ఇన్ఫెక్షన్లు... సైనస్, సైనో సైటిస్, బ్రోన్ కైటిస్, జలుబు,దగ్గు, మరిన్ని శ్వాసకొస సంబంధిత ఇన్ఫెక్షన్లు అంటే శరీరంలో పూర్తిగా బ్యాక్టీరియా తో నిండి ఉంటుంది. ముక్కులో మ్యుకస్, నోటిలో అల్సర్స్ నోటిదుర్వాసనకు కారణం కావచ్చు. మందులు... ఎదో ఒక అనారోగ్యంతో దీర్ఘ కాలంగా మందులు వాడే అలవాటు ఉంటుంది అయితే దీని వల్ల గొంతు ఎండిపోయినట్లుగా ఉంటుంది. నోటిలో లాలాజలం ఊరకుండా పోతుంది దీనివల్ల బ్యాక్టీరియా పెరిగి దుర్వాసన వస్తుంది. గుండె కోసం వాడే మందులు, నైట్రేట్లు, వల్ల నోటి దుర్వాసన రావచ్చు. లేదా నిద్ర మాత్రలు, కీమో తెరఫీ, విటమిన్ల వాడకం వల్ల నోటి దుర్వసనకు కారణం కావచ్చు. గొంతులో టాన్సల్స్... టాన్సల్స్ లిం ఫాటిక్ విధానంలో టాన్సల్స్ అత్యంత కీలక భూమిక పోషిస్తాయి. గొంతు వెనుక భాగం లో ఇవి ఉంటాయి. మీరు తిన్న ఆహారం గొంతు వెనుక భాగం లో లోకి చేరి గొంతులో అడ్డు కుంటూ ఉంటాయి. అవి రాళ్ళలా ఏర్పడతాయి.వాటి చుట్టూ కాల్షియం, బ్యాక్టీరియా ఏర్పడి టాన్సిల్ రాళ్ళలా ఏర్పడతాయి. దీనివల్ల మీ శ్వాస నోటి దుర్వాసనకు కారణం అవుతుంది.కొంత మంది టాన్సల్ ద్వారా ఏర్పడే రాళ్ళను తొలగించేందుకు టూత్ బ్రష్ లు, కాటన్ స్వాప్ లు, వాడతారు. లేదా వేడి నీళ్ళలో గార్లింగ్ చేస్తూ ఉంటారు. పుక్కిలించి ఉమ్మి వేస్తూ ఉంటారు. అలా టాన్సల్ పెరిగితే వాటిని తొలగించేందుకు డాక్టర్లు ప్రయత్నం చేస్తారు. డీ హైడ్రేషన్... నోటి దుర్వాసన లేదా దుర్గంద మైన శ్వాసను ఎలా నిరోదించ వచ్చు. అని ఆశ్చర్య పోతున్నారా ఎక్కువ నీరు తాగుతూ ఉండండి. డీహైడ్రేషన్ వల్ల సలైవా ఉత్పత్తి తగ్గుతుంది.సలైవా వల్ల బ్యాక్త్రీరియా పెరుగుతుంది. దీనివల్ల ఒక్కోసారి నోరు ఎండి పోతుంది. దీనివల్ల సాల్పెర్లీ గ్లాండ్స్ పై ప్రభావం చూపుతుంది. ఈ కారణం గానే నోరు ఎండి పోయి నోటి దుర్వాసన వస్తుంది. ఇన్ఫెక్షన్లు... నోటిలో సహజంగా కొన్ని రకాల ఇంజురీస్ జరగడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. దీని వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అవుతుంది.నోటిలో గాయాలు లేదా చిన్న చిన్న కురుపులు లేదా ఒక ప్రమాదం వల్ల జరగచ్చు.లేదా మీ నోటిలో ఓరల్ సర్జరీ లేదా మీ చిగుళ్ళలో సమస్యలు లేదా మీ నోటిలో పళ్ళు తొలగించినప్పుడు మీ పక్కనే ఉన్న మరోదంతం ఇన్ఫెక్షన్ కు గురికావచ్చు. ఈ సమయంలో మీ దంత వైద్యులు ఓరల్ సర్జన్ ఇచ్చే సూచనలు క్రమం తప్పకుండా పాటించండి.పంటికి సంబందించిన వివిధ పద్దతులు అవలంబించిన తరువాత ఏదైనా మీ పంటికి సమస్య వస్తే లేదా ఇన్ఫెక్షన్ వచ్చినా మీ డాక్టర్ యాంటీ బాయిటిక్స్ చికిత్స చేస్తారు. ఉప్పు నీటితో పుక్కిలించి ఉమ్మివేయడం ద్వారా మీ నోరు ఎప్పటి కప్పుడు శుభ్రంగా ఉంటుంది. బ్యాక్టీరియా నుండి దూరంగా ఉంచు తుంది. లివర్ ఫెయిల్ అయితే... లివర్ ఫెయిల్ అయితే నోటి దుర్వాసన వస్తుంది. లివర్ ఫెయిల్ల్యూర్ హేప టైకస్ చాలా తీయగా ఉంటుంది. ఇలా ఉండడానికి కారణం లివర్ వ్యాధి వచ్చినందుకే అని నిపుణులు తేల్చారు. లేదా కళ్ళు పచ్చగా ఉండడం కంటికి పచ్చ కామెర్లు వచ్చాయని అంటారు. లేదా వైద్య పరిభాషలో జాండీస్ వచ్చిందని అంటారు. రక్తంలో బిల్ రూబిన్ పెరిగి నప్పుడు ఈ సమస్య వస్తుంది. కిడ్నీ సమస్యలు కిడ్నీలో సమస్యలు వస్తే చాపల ఖంపు కొడుతుంది కిడ్నీ సైజు తగ్గి నప్పుడు ,లేదా కిడ్నీ ఫిల్టర్ చేసే శక్తి తగ్గి నప్పుడు,కిడ్నీ ఫేయిల్యుర్ చివరి క్షణం లో రినాల్ద్ డిసీజ్, కిడ్నీ ఫెయిల్అయ్యింది అంటే డయాలసిస్ చేయడం ద్వారా రక్తశుద్ధి చేయవచ్చు. మీ శ్వాస మీ అనారోగ్యాన్ని గురించి చెపుతుంది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్.
read moreపుట్ట గొడుగులతో అద్భుత చికిత్స..
ఆశ్చర్యంగా ఉంది కదా. ఇటీ వాలి వరుస ఘటనలతో చాలా మంది యువతీ యువకులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటున్నారు. ఈ నేపద్యం లో ఒత్తిడి వల్ల స్త్రీలలో ఎక్కువగా గుండె సంబందిత సమస్యలు వస్తున్నట్లు కనుగొన్నారు. అయితే ఒత్తిడిని అదిగ మించడానికి పుట్ట గొడుగులు అద్భుత మైన మందుగా పని చేస్తుందని అంటున్నారు నిపుణులు. దీనికి సంబంధించి కొన్ని పరిశోదనలు చేసినట్లు తెలిపారు. ఎస్సిటటో ప్రాం(lexapro) దీనికి వ్యతిరేకంగాసైకిడేటిక్, హెల్లుఇంగేనిక్ అనే పదార్ధం పుట్టగోడుగులలో ఉంది. ఈ అంశం పై 59 మంది రోగుల పై ముఖ్యంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటున్న వారిపై యాంటి దిప్రసేంట్ గా వినియోగించారు. ఆ తరువాత రెండు రోజుల సిలో సీబిన్చాలా ప్రభావ వంతం గా పని చేసిందని అన్నారు. ఎస్సిటలోప్రం పిల్ల్స్ తో పాటు కొన్సిలింగ్ ఇచ్చినట్లు వివరించారు. రోగులలో ఈ చికిత్చ తరువాత ఒత్తిడి స్థాయి తగ్గిందని కానీ సిలో సీబిన్ వాడిన రోగులు చాలా నిలకడగా ఉన్నరని ఒక వారంలో రెండు సార్లు వాడిన వాళ్ళలో పూర్తిగా ఒత్తిడి తగ్గిందని పరిశోధకులు చేసిన పరిశోదనలు చాలా ఆశా జనకంగా ప్రోత్సాహకరంగా ఉన్నయని అన్నారు. ఈ అంశం పై మరింత లోతైన పని చేయాల్సి ఉందని సిలో సిబిన్ ఒత్తిడిని అదిగమించేందుకు ఒక తెరఫి గా పని చేస్తుందన్న విషయాన్నీ ద్రువీకరించాల్సి ఉందని అన్నారు. సిలో సీబిన్ తెరఫి ఒక కాంబి నేషన్ చికిత్చ మాత్రమే అని ప్రాధాన శాస్త్ర వేత్త రాబిన్ కార్ హార్ట్ -హారిస్ సెంటర్ ఫర్ సైకి డేటిక్ పరిశోదనకు ఇంపీరియల్ కాలేజ్ లండన్ లో పని చేస్తున్నారు. అయితే మందు మాత్రం తీసుకుంటే ఏ విధమైన ఫలితం ఉండదని. సైకో దేరఫీ అవసరమని ఆయన విశ్లేషించారు. వారి పరిశోదన బృందం చేసిన పలు అంశాలను న్యూ ఇంగ్లాండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించారు. అద్భుతం చేస్తున్న పుట్టగొడుగులను చాలా సుదీర్ఘంగా హాలు సినో గెన్స్ గా వినియోగించారని అది వారి వారి అభిప్రాయంగా పేర్కొన్నారు. వైద్య పరిశోదన ప్రకారం సైక్ డేటిక్స్ సిలో సీచిన్ మరియు ఎల్ ఎస్ డి 195౦ లో ప్రారంభ మైదని 196౦ వరకు ఒక సాంప్రదాయంగా మాత్రమే సాగిందని వివరించారు. ఇటీవలి కాలం లో సిలో సీచిన్ దేరఫిని యుఎస్ ఏ లో పరిశోదనలు జరిపారు. న్యూయార్క్ యునివర్సిటీ లో యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా జాన్ హప్ కిన్స్ విశ్వ విద్యాలయం వీటి పై పరిశోదనలు చేస్తుంది. సిలో సీబిన్ దేరఫీ ఈటింగ్ దిజాస్తార్స్, ఎడిక్షన్ ఒత్తిడికి ఉపయోగ పడుతుందని తేల్చారు. అసోసియేట్ ప్రొఫెసర్ డైరెక్టర్ జాన్ హాప్ కిన్స్ సెంటర్ ఫర్ సైకిదేటిక్ కాంక్షస్ నెస్ కు చెందిన బాల్టీ మోర్ జాన్సన్ వారి బృందం చేసిన పరిశోధనలో ఒక డోస్ సిలో సీచిన్ తో కలిపి మానసికంగా దేరపీ ఇవ్వడం ద్వారా క్యాన్సర్ రోగులలో సైతం ఒత్తిడి తగ్గిందని యాన్క్షయిటీ లక్షణాలు తగ్గాయని వివరించారు. జాన్సన్ మాట్లాడుతూ శాస్త్రజ్ఞులు సిల్ సీచిన్ పై అవగాహన ఉందని సత్వరం మెదడు పై సైకో డేటిక్ ప్రభావం స్టిములేషన్ సెప్టర్ గా వారి మూడ్ ను మారుస్తుంది. సహజంగా ఇచ్చే యాంటీ డిప్రసేన్ట్స్ తో పాటు ఎస్కిటోలోప్రాం సిరో టాసిన్ పని తీరు పెరుగు తుంది. ఆ మందులు ప్రతి రోజూ వాడాల్సిందే. ఒత్తిడి పై సిలో సీచిన్ చాలా ప్రభావ వంతంగా పని చేస్తుందని సైకి డేటిక్ ద్వారా సైకో సైకో దేరఫీ కంపోనేంట్ ఎలా పని చేస్తుందో నిశితంగా పరిశీలించాలని అన్నారు. ఇప్పటికే చార్ హార్ట్ హారిస్ బృందం59 మంది రోగుల పై ఒత్తిడి పై పరిశోదన చేసిందని ర్యాన్ డం గా రెండు గ్రూపులు గా విభాజించారని. కొంత మంది రోగులు సిల్ సీచిన్ రెండు డోసులు ఇచ్చారని మెంటల్ హెల్త్ ప్రొఫెసర్స్ సలహా సూచనలమేరకు వీరు ప్లాసిడో ఇన్ యాక్టివ్ క్యాప్సుల్స్ ఇంటి వద్ద వాడినట్టు తెలిపారు. మరో వర్గం ఎస్ సిటోలో ప్రాం క్యాప్సుల్ ప్రతి రోజూ తీసుకున్నారు. ప్లాసీబో కు బదులు సిలో సీచిన్ ఆఫీసుకు వెళ్ళే వాళ్ళు తీసుకున్నారు. అందరు సిక్లాజికల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆరు వారాల తరువాత రెండు గ్రూపులు ఒకే రకమైన ఫలితాలు వచ్చాయని ఒత్తిడి లక్షణాల శాతం పరిసీలించామన్నారు. సిలో సిచిన్ వాడిన గ్రూప్ వారిలో57 % ఒత్తిడి తగ్గిందని ఇతర యాంటి డిప్రేసేంట్ రోగుల కంటే28%తగ్గింది. వారిలో ఇతరుల లాగానే సహజంగా అన్ని కార్యక్తమాలలో పల్గొంటు న్నారని చారాట్ హారిస్ అన్నారు. సైడ్ ఎఫ్ఫెక్ట్స్ విషయంలో సిల్ సీచిన్ చాలా బాగుందని అభిప్రాయం వ్యక్తం చేసారు.24గంటల వ్యవధిలోనే అప్పు డప్పుడు మాత్రమే తల నొప్పి వచ్చిందని తెలిపారు. ఎస్కి టలోప్రాం లో సహజంగా సమస్యలు ఉన్నాయని తల నొప్పి, నాజియా, ఫాటిగో సమస్యలు ఉన్నాయని అన్నారు. సైకిడేటిక్స్ గురించి జాన్సన్ మాట్లాడుతూ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఆరోజు మాత్రమే ఉన్నాయని రోగులు మాసంరక్షణ లోనే ఉన్నారని అన్నారు. ఒత్తిడిలో ఉన్న వాళ్ళు వారికై వాళ్ళు చికిత్చ చేసుకోడం సరికాదని వారికీ సరైన కౌన్సిలింగ్ ఇవ్వడం కీలక మని అని అన్నారు. పుట్టగొడుగుల వల్ల కొంత ప్రమాదం ఉందని అన్నారు. కొందరిలో వారికై వారు చికిత్స చేసుకోడం వల్ల కొన్ని దుష్పరిణామాలు ఉంటాయన్నారు. ఒత్తిడిని ఎదుర్కుంటున్న రోగులకు ఇంకా ఎంతకాలం తరచుగా చికిత్చ చేయాలి సిలో సీచిన్ ఏ మేరకు ఒత్తిడిని నియంత్రిస్తుంది అన్న అంశం పై మరిన్ని పరిశోధనలు జరగాలని జాన్సన్ అన్నారు. సైకి డేటిక్ అనేది యాంటి డిప్రెషన్ కు ఒక ప్రత్యామ్నాయం మాత్రమే అని చారాట్-హారిస్ అన్నారు. మరిన్ని ప్రత్యామ్నాయాలు కావాలని జాన్సన్ పేర్కొన్నారు.
read moreనిద్రభంగంతో మహిళలు చనిపోతారా?
మీకు నిద్ర సరిగా పట్టడం లేదా -- మాటి మాటికీ నిద్రభంగం కలుగుతుందా ? అయితే ఇలాంటి లక్షణా లు ఉన్న మహిళలు చని పోయే అవకాసం ఉందని శాస్త్రజ్ఞ్యులు హెచ్చరిస్తునారు. మొట్ట మొదటి సారిగా ఒక పరిశోధనలో రాత్రివేళ సరిగా నిద్ర పోవడం పై పూర్తిగా నిద్రపోయి నట్లుగా కాక మధ్యలో తరచుగా మెలుకువ రావడం వంటి సమస్యలు వస్తే గుండె మరియు రక్త నాళాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య వస్తే త్వరగా చనిపోయే అవకాశాలు ఉన్నాయని గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ అంశం పై 8౦౦1 మంది పురుషులు స్త్రీలలో ఒక పరిశోదన చేసినట్లు యురోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురించింది. మత్తుగా ఉండడం మెలకువగా తరచుగా ఎక్కువ సేపు దీర్ఘ కలాం పాటు వస్తూ ఉంటె మాత్రం కార్డియో వాస్క్యులార్ డిసీజ్ తో చని పోతరని శాస్త్ర వేత్తలు నిర్ధారించారు. ఈ అంశం పై దాదాపు 6 నుంచి 11 సంవత్సరాల పాటు పరిశోదనలు జరిపినట్లు తెలిపారు. స్త్రీలు పురుషులను వేరు వేరు గా పరిశీలించి నప్పుడు పురుషులకంటే స్త్రీల లోనే ఎక్కువగా ఉందని పురుషులలో ఎక్కువ మరణాలు నమోదు కావడం గమనించినట్లు తెలిపారు. మత్తులో ఉంటూనే మేలుకువుగా ఉండడం కార్డియో కేర్ ఎరోజల్ సహజంగా నిద్రలో ఉంటుందని శరీరంలో ధానికి అదే స్పందిస్తుందని శరీరం శక్తి వంతంగా బలంగా ఉన్న ఒక్కోసారి ప్రమాద కరంగా మారతాయి ఒక శబ్దం లేదా శ్వాస తీసుకోడం ఇబ్బంది కలుగు తుంది. తీవ్రమైన నొప్పి తో కండరాలు కదలక పోవడం తీవ్రత ఎక్కువగా ఉండడం జ్వరం వచ్చినట్లుగా ఉండడం వంటివి సంభవిస్తాయి. మస్చేర్డ్ విశ్వ విద్యాలయం కార్డియాలజీ విభాగానికి చెందిన అసోసియేటేడ్ ప్రోఫెసర్ డోమ్నిక్ లింసే లింజ్ నెదర్ల్యాండ్స్, నాక్యుర్నాల్ ఎరోజల్స్ నిద్రాభంగం , ఊపిరి ఆగిపోవడం వంటి లక్షణాలు ఉంటె మన శరీరం ఎలా ఉంటుందో తెలియ చేస్తుందిఅని అంటున్నారు నిపుణులు. ఎప్పుడైతే ఊపిరి ఆగి పోతుందో ఎరోజల్ విధానం శరీరం మళ్ళీ యాక్టివేట్ కావాలని సూచిస్తుంది. మనం నిద్ర పోయే విధానం పై నుండి ఊపిరి పోయే భాగం మరోకారణం. లేదా శబ్ద కాలుష్యం మరో కారణం కావచ్చు. ఉదాహరణకు-- రాత్రివేళ విమాన రకాపోకల శబ్దాలు ఎరోజల్ కు కారణం కావచ్చు. చుట్టుపక్కల వాతావరణం ప్రదాన కారణమని ప్రభావం తెలుసుకోవాలి. అదే తరచుగా కారణం కాక పోవచ్చు. ఉదయం వేళ తీవ్రంగా అలిసిపోవడం . వల్ల కూడా మరో కారణం కావచ్చు. అయితే వారికి వ్యక్తి గతంగా ఎరోజల్స్ ఉన్నాయన్న విషయం తేలియదు. గతంలో చేసిన పరిశోదనలు నిద్ర పోయే సమయం, చాలా తక్కువ, లేదా ఎక్కువ సేపు నిద్ర పోయే అంసాల పైన ముఖ్యంగా కార్డియో వ్యాస్క్యులర్ ఇతర కారణాలు ఉండవచ్చని తేల్చారు. ఎరోజల్ భారంగా మారడం కావచ్చు. ఎక్కువ శాతం ఆరోజల్ రాత్రివేళ లో నిద్రలో వస్తే చని పోయే అవకాసం ఉందని తేల్చారు. ఆస్ట్రేలియా యూనివర్సిటీ ఆఫ్ అడిలాయిడ్ కి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ యేతి యాస్ బమేర్ట్ ఎలక్ట్రికల్, ఎలెక్ట్రానిక్స్ ఇంజనీర్ ప్రొఫెసర్ లింజ్ ఒక స్లీప్ మానీటర్ ద్వారా పరిశీలించారు. స్త్రీ పురుషులు ఒకరి తరువాత ఒకరిపై రాత్రి వేళ మూడు సార్లు పరిశీలించారు. 2782 మంది పురుషులలోఆస్టియో ప్రోరోటిక్ ఫ్రాక్చర్ ఉన్నట్లు కనుగొన్నారు. 424 మంది స్త్రీలలో ఆస్టియో ప్రోరోటిక్ సమస్యలు ఉన్నాయని ఉన్నాయని కనుగొన్నారు. 2221 మంది పురుషులు 2574 స్త్రీలు స్త్రీలలో నిద్ర గుండె అనారోగ్య సమాస్యల పై పరిసీలించారు. 77 -83 , లేదా 84 సంవత్సరాల వారిలో ఈ పరిశీలన చేసారు. వీరిని 6నుండి 11 సంవత్సరాలు పరిశీలించారు. వారి వయస్సు, ఎంత సేపు నిద్ర పోయారు, వారి అనారోగ్యం చరిత్ర, బి ఎం ఎస్ వారి బరువు, వారికి ఇతర అలవాట్లు, తడి తర అంశాలను పూర్తిగా పరిశీలించారు. ఎరోజల్ బర్డెన్ పురుషుల కంటే స్త్రీలాలో తక్కువే అని 6.5% పురుషులలో రాత్రి పూట నిద్ర పోని కారణంగా కార్డియో వాస్క్యులర్ డిసీజ్ తో మరణిస్తున్నారని తేలింది.
read moreవెన్నుపూస నొప్పి తగ్గాలంటే..
వెన్ను నొప్పి మీ వీపుకు వెనుక భాగం తీవ్ర మైన నొప్పి తో బాధ పడుతున్నారా? ఎక్కువ సేపు కూర్చుని పని చేసినా, అదే పనిగా ఎక్కువ సేపు బండిపై కూర్చునిప్రయాణం చేసిన సహాజంగా వెన్ను నొప్పి తో తీవ్రంగా ఇబ్బంది పడతారు. సహాజంగా మీ వెన్ను పూస ఒక పక్కకు వంగి పోవడం. నిటారుగా కూర్చోలేక ఒక పక్కకి ఓంగి కూర్చోడం అలవాటు చేసుకుంటారు. అది వెన్ను కింది బాగంలో డిస్క్ బోన్స్కు మధ్య ఉండే మృదువుగా ఉండే కుషన్ లాంటి భాగం పాడై పోతుంది. ఇది ఆర్తరైటిస్ కు దారి తీస్తుంది. సహజంగా కొంచం మీతలను ముందుకు సాచి ప్రతి 1/2 గంటకు నాలుగు వైపులకు తిప్పాలి. ఒక వేళ ఏదైనా నొప్పి స్పాం జామ్ అలాంటి నొప్పి ఉంటె చల్లని ఐస్ ముక్కలను లేదా హీటింగ్ ప్యాక్ ను ఆప్రాంతం లో పెట్టాలి. అయితే మీశారీరాన్ని పల్చటి టవల్ లేదా ఒక గుడ్డలో డాక్టర్ సలహా మేరకు వ్యవహరించాలి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం సరిగా లేకుంటే వెన్ను నొప్పికి దారి తీస్తుందా... మనం తీసుకునే ఆహారం సరైనది కాక పోతే శరీరం ఇంఫ్లామేషన్ కు గురి అయ్యే అవకాశం ఉంది. మీ శరీరం బలంగా ఉండాలంటే ప్రోటీన్లు, పప్పు ధాన్యాలు పండ్లు ఫలాలు, కాయ గూరలు,అవకాడో సాల్మన్, వంటివి మీ ఆహారం లో తీసుకుంటే కండరాలు బలో పేత మౌతాయి. మీ శరీరంలో ఉన్న టిష్యుల ని మన శరీరానికి కాల్షియం, ప్రోస్ఫరస్, విటమిన్ డి , తీసుకోవాలి. ఎముకలలో లేదా కండరాలు బలహీన పడ్డ అరిగి పోయినాడిస్క్ లో సమస్యలు వస్తాయి. మీరు నిదర పోయే పరుపులు, మెట్రేసేస్, సరిగా ఉండక పోవచ్చు... మీ వెన్ను పూసకు సరైన సపోర్ట్ ఇచ్చే విధంగా మీ శరీర నిర్మాణానికి అనుగుణంగా ఉండే మెట్రేస్సేస్ ను మీరు ఉపయోగించాలి. అదే మీరు ఎలా నిద్ర పోవాలో మీకు సూచిస్తుంది. ఇప్పటికే మీకు వెన్ను నొప్పి ఉంటె ఆ పరుపు లేదా మెట్రిసెస్స్ గట్టిగా ఉంది ఉండవచ్చు. అందుకే మీ పరుపు ఎత్తుపల్లా లుగా ఉండడం ,మీరు వేసుకునే పిల్లో సరిగా లేకాపోయినా అటు వెన్ను నొప్పి మెడ పట్టేయడం వంటి సమస్య రావచ్చు. అలా ఎన్ని పరుపులు, మాట్రిసెస్స్ మార్చినా పరిస్థితి అలాగే ఉంటె నేల పైన ఏమిలేకుండా అంటే చాప, దుప్పటి, పిల్లో లేకుండా పడుకునే ప్త్నం చేయండి. ఒక వేళ ఇతర వెన్ను నొప్పి తగ్గించే పరుపులు మాట్రేసేస్స్ వారానికి పైగా వాడినా తగ్గ కుండా ఉంటె వాటిని తిరిగి ఇచ్చేయండి. కొందరు వాళ్ళు పడుకునే తీరును బట్టి వెన్ను పూసకింది భాగంలో తీవ్ర మైన నొప్పి ఉంటుంది. అలాంటప్పుడు వాటిని మార్చి పడుకోవడం చాలా కష్టం. అది మీకు అలవాటుగా మారితే చెప్పలేము. మీరు టవల్ ను చుట్టు కొడం, మీ కాళ్ళ మధ్యలో పిల్లో పెట్టుకోడం. వల్ల మీ వెన్నుపూస వెనుక వైపు వంకరగా మారుతుంది లేదా మరో పిల్లో తో చేయవచ్చు. మీ మెదవైపు నుండి కిందకి ఎలాంటి పరుపు ఉండాలో మీరు సుఖంగా నిద్రపోవాలంటే ఎలాంటి పరుపు ఉండాలో మీకు ఏది సుఖ వంతమో ఎంచుకోండి. మీ పొట్టపై తలగడ పొట్టకింద తలగడ... అలా చేయకుండా ఉంటేనే మంచిది. ఒక వేళ మీకు వెన్ను పూస నొప్పి తీవ్ర సమస్యగ ఉంటె మీకు మెడ లేదా వెన్ను కింది భాగం లో నొప్పి ఉంటె మీ పోట్టకింది భాగం వరకు పిల్లో పెట్ట వచ్చు. మీ స్థానాలను మార్చి మార్చి తలగడ మారుస్తారు. అదీ మీ తలను మెత్తటి పిల్లో పై ఉంచి మీ మెడ పై స్థానం లో పెట్టవచ్చు. అసలు మనం ఎలా పడుకోవాలి... వెన్ను నొప్పి తీవ్రంగా ఉంటె ఎదో ఒక వైపు కు తిరిగి పడుకోవాలి.అది కొంతవరకు వెన్ను నొప్పి ని నివారించవచ్చు మీ కాళ్ళ మాధ్య పై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. అది మీ పిరుదల కింది భాగం లో పడుతుంది. మీ చెస్ట్ ను దగ్గరగా మీ కాళ్ళను ఉంచి ముడుచుకుని పడుకోండి. ఒక వేళ అప్పటికే వెన్ను నొప్పి ఉన్న వారికి చాలా ఉపయోగ పడుతుంది. దీర్ఘ కాలంగా కూర్చున్న వారికి వెన్ను నొప్పి... ముఖ్యంగా పని చేసే ఉద్యోగస్తులు. పని చేసేప్రదేశాలాలో దీర్ఘ కాలంగా ఎక్కువ సేపు కూర్చోడం వల్ల వెనుక భాగంలో ఉండే కండరాలు మెడ , వెన్ను పూస, పై తీవ్ర ప్రభావం పడడం వల్ల మీరు కూర్చునే ప్రదేశం లో నిటారుగా కూర్చోడం. అలా కాక పోయినా మీకు ఎంతవరకు కంఫర్టబుల్ గా కూర్చున్నారు ? అన్నది ప్రశ్న మీ వెన్ను పూస దీర్ఘకాలం ఎక్కువసేపు కూర్చోడానికి సహకరించదు. కొన్ని సార్లు లేచి అటు ఇటు కొన్ని నిమిషాలు తిరుగుతూ నడుస్తూ ఉండాలి. మీ శరీరానికి ప్రతి అరగంటకీ కాస్త విరామం ఇవ్వాలి. శరీర వ్యాయామం తప్పించారా.. మన శరీరానికి వెన్ను క్రింది భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటె మేరు ఉత్చా హంగా పని చేయలేరు. మీ వెన్ను పూసకు బలమైన పోట్టద్వారా సహకారం అవసరం వెనుక భాగంలో ఉన్న కండరాలు, సరిగ్గా ఉంటేనే బరువును లేపగలరు. ప్రతి రోజూ మీ శరీర వ్యాయామం చేయడం ద్వారా మీరు మెట్లు ఎక్కగలరు. మీ ఇంటికి అవసర మైన సరుకులు మోయడం , నడవడం, లేదా ఈత కొట్టడం వంటి అలవాట్లు ఎక్కువరోజులు చేయకుంటే శరీరం బలహీన పడి పోతారు. చాలా కాలంగా అలాగే ఉంటె ఒకేసారి చేస్తే శరీరానికి గాయాలు ఏర్పడు తాయి. పొగ తాగడం... మీరు అధికంగా పొగతాగడం వల్ల కింది భాగం లో వెన్ను నొప్పి రావచ్చు దీని వల్ల రక్త ప్రసారం నిరోధిస్తుంది మీ వెన్నుపూసకు రక్త .ప్రసారం నిలిచి పోతుంది. దీని వల్ల వెన్నుపూసకు ఉండాల్సిన కుషన్ డిస్క్ మరియు ఎముకల మధ్య అరిగి పోవచ్చు లేదా విరిగిపోవచ్చు. అవి మీ ఎముకలను మరింత బలహీన పరుస్తాయి. దీని వల్ల ఆస్టియో ప్రోరో సిస్ వస్తుంది. మీరు పోగతాగడం వల్ల వెన్నునొప్పి కి కారణం అవుతుంది. మీ ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే టట్లు అయితే పోగాతాగడం మానేయాలని మానేస్తే డాక్టర్ సహాయం తీసుకోండి. అధికంగా తినడం... అతిగా ఆహారం తిన్న మీ ఎముకలపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ప్రత్యేకంగా మీ శరీరం బరువు పెరుగు తుంది.మీరు తీసుకునే ఆహారం ఆత్రంగా ఎక్కువ తీసుకుంటే ప్రమాదమే అంటున్నారు వైద్యులు మీరు తీసుకునే ఆహారం మెల్లిగా తీసుకొండి. దీని వల్ల మీశారీరానికి సమపాళ్ళలో పోషకాలు అందుతాయి.దీని వల్ల మీ శరీరానికి కొన్ని క్యాలరీల లభిస్తాయి. మేరు కాస్త స్నాక్స్, వెన్న, చిప్స్ శాఖాహారానికి బదులు కొంత పెరుగు తీసుకుంటే మంచిది. మీరు మోసే బరువు మీశారీరం పై పడుతుంది.... మీరు మోసే మీ బరువైన సంచులు ముఖ్యంగా పాట శాలకు వెళ్ళే పిల్లలు పెద్దలు ఆబరువుకు శరీరం అలిసి పోతుంది. శరీర కండరాలు అలిసి పోతాయి. అది మీ వెన్నుపూసకు సపోర్టు చేయలేదు. ఇది చిన్న పిల్లల పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల బరువు మోయలేక బాల్యం నుంచే స్కోలియోసిస్ వంటి సమస్యతో బాధ పడుతున్నారు. బాల్యం లోనే వెన్నుపూసవంగింది అంటే ముందు ముందు తీవ్ర సమస్యలు ఎదుర్కోక తప్పదు అంటున్నారు స్పయిన్ సర్జన్లు ఒక్కోక్కసారి వెన్ను కింది భాగం లో డిస్క్ ఫ్రోలాప్స్ అయినా అవ్వచ్చు అలాంటప్పుడు స్పైన్ సర్జరీ చేసినా ఫలితం ఉండబోదని అంటున్నారు. వైద్యులు. మీరు నడిపే వాహానం సరిగా లేకపోయినా నడుము నొప్పికి కారణం... మీరు నడిపే వాహానం కూర్హునే పోస్చర్ సరిగా లేకపోడం మీశారీరానికి సరిపడా ఎత్తు లేకపోవడం. అదేవిధంగా హ్యాండిల్ సరిగా లేక పోయినా వాహనాన్ని సరిగా నడపలేరు. అదేపనిగా ఎక్కువసేపు వాహనాన్ని నడపడం కష్టం. మీ వెన్ను నొప్పితో బాధ పడుతున్నప్పుడు ఫిజియో తెరఫిస్ట్ సహకారంతో వెన్ను నొప్పి తగ్గించుకోవచ్చు. లేదా ట్రాక్స్ ద్వారా వెన్ను నొప్పి కి కొన్ని తెరఫీలు చేస్తారు అయితే నిపుణులైన వైద్యాధికారుల సమక్షంలోనే కొన్ని తెరఫీలు చేయాలి. హై హీల్స్... హై హీల్స్ ముఖ్యంగా ఎత్తు తక్కువగా ఉన్న మహిళలు వాడే హై హీల్స్ ఎగుడు దిగుడుగా ఉంటె ఆటు నడవలేక ఎత్తుపల్లాలు ఎక్కువై అది మీ వెన్ను పూస పై తీవ్రప్రభావం చూపిస్తుంది. అది మీ ఆఫీసులో వేసుకోవచ్చు. నడి చేందుకు వాకింగ్ షూ వాడచ్చు . మీరు సరైన షూ వాడక పోవడం వల్ల కాలి మడమలకు సరైన రక్త ప్రసరణ జరగదు. అది మీ వెన్ను పూసపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సమస్య తీవ్రం కాక ముందే సిట్టప్స్ యోగా చేయడం వల్ల కొంత ఉపసమనం ఉంటుంది. వెన్ను చూపని వాడె మగాడు వెన్ను పూసకు సమస్య వచ్చిందో ఇక అంతా సమస్యే.
read moreGo and get some Sunshine Vitamin
Remember your mom telling you when you were young “Go out and get some Sunshine” ! The adage holds good for people even today. It is reported that close to 40 per cent of Indians are vitamin D deficient. Which is quite surprising , since most parts of the country get abundant sunlight throughout the year. “Vitamin D, also known as the sunshine vitamin, is created in the body with sunlight exposure. Its major function is to maintain normal blood levels of calcium and phosphorus, which keeps the bones strong which we all know. Our modern lifestyle is one of the major reasons for vitamin D deficiency. We are working from dawn to dusk in air-conditioned offices and time spent indoors and from professionals and students to housewives, no one comes in contact with adequate sunlight, due to which vitamin D deficiency is rampant today. Shunning the sun, people are reluctant to go out in the sun. Those who stay indoors a lot or cover their body when outside are most likely to suffer from the deficiency. Glass windows don’t help either, so you don’t generate vitamin D when sitting in your car or while at home. Child-birth is also a major reason for women who later suffer from osteoporosis and other bone related issues because of not taking enough supplements during the post pregnancy time. Lack of awareness also is one of the reasons for women to suffer from this deficiency. The previous generations were by far healthier and no body suffered from fatigue and exhaustion because they played in the sun and were exposed to the healthy sunlight. Being overweight also adds to the problem. Vitamin D is extracted from the blood by fat cells, altering its release in the body. People with a body mass index of 30 or greater often have low blood levels of vitamin D, Your body may lack the sunshine vitamin if you eat a largely vegetarian diet. “Vitamin D is found primarily in animal products such as dairy foods, liver, eggs, fish and fish oils,” However, diet alone cannot provide an adequate amount of vitamin D. Sunlight exposure is the only reliable way to generate it. Quick tips · Twenty minutes of good exposure, two to three times a week, with bare arms and face, is enough to achieve healthy vitamin D levels through the year. But don’t go overboard. The sun’s rays can also cause sunburn, so don’t expose yourself to it for a very long time. · Get into a right diet and consume foods rich in vitamin D and calcium .Include foods like fish, eggs and meat, breakfast cereals, soy products, dairy products, and low-fat spreads in your diet. Our traditional Indian foods like sesame seeds consumed during the month of the January Harvest season and our dairy products show the excellent blend of the calcium rich food we have used since ages. · The most highly recommended tip is a good rigorous outdoor physical activity to achieve adequate vitamin D levels and control obesity. And that applies to all age groups. So go out and get some Sunshine Vitamin!
read moreచక్కర ఎక్కువ తీసుకుంటే.. పిల్లలకు ప్రమాదమే..
పిల్లలు చక్కర ఎకువగా తింటే మెదడు అభివృద్ధి మందగిస్తుంది జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అంటున్నారు వైద్య నిపుణులు. పిల్లలకి తాయిలాలు పెట్టనిదే మాట వినరు. అలా తాయిలాలకి అదేపనిగా అలవాటు పడ్డపిల్లల లో అతిగా చక్కర శాతం ఉన్న పానీయాలు అలవాటు చేస్తే వచ్చే తదితర సమస్యలపై పిల్లల బ్రెయిన్ పెరుగుదల పై చేసిన పరిశోదన కొన్ని సూచనలు చేసింది. జార్జియా విశ్వ విద్యాలయం జరిపిన పరిశోదనాలో చక్కెర వాడడం వల్ల లేదా చక్కెర తో కూడిన కూల్ డ్రింకులు ఎక్కువ తీయగా ఉండే వస్తువులు తీసుకుంటారో ముఖ్యంగా యుక్త వయస్సులో ఉన్నవారు . ముఖ్యంగా సాధన నేర్చుకునే వారిలో ప్రయత్నంలో ఉంటారో జ్ఞాపక శక్తి పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పెద్ద వయస్సు ఉన్నవాళ్ళలో ముఖ్యంగా బాక్టీరియా లో వచ్చే మార్పువల్ల జ్ఞాపక శక్తి సరిగా ఉండదని తేల్చారు. సహజంగా మీరు కొనుక్కునే చక్కెర తో చేసే పదార్ధాలు దుకాణాలలో లభిస్తుంది. అవి పిల్లల కోసమే పెట్టి అమ్ముతూ ఉంటారు. చక్కెర శాతం ఎక్కువగా ఉండే పదార్దాలాను ఇతర వస్తువులను వాడేది పిల్లలు మాత్రామే అతిగా తీసుకోవడం వల్ల మెదడు అభివృద్ధి పై తీవ్ర ప్రభావం చూపు తుంది. ఒక వైపు నేర్చు కుంటూనే జ్ఞాపకం ఉంచుకోవాలి దీనిని హేప్పో క్యాంపస్ అంటారు. జార్జియా విశ్వ విద్యాలయానికి చెందిన ఉపాధ్యాయ బృందం సదరన్ కాలిఫోర్నియా సమన్వయం తో పలు అంశాలపై పరిశోదనలు చేసింది. యుక్త వయస్సు నుంచి ఎదిగే వరకు ఒక పక్క నేర్చుకోడం. సాధన చేయడం గుర్తుపెట్టుకోడం . ఒక్కసారి వినికిడి సమస్య వస్తుంది. ఇలాంటి జ్ఞాపక శక్తికి సంబంధించి సమస్యలు ఉన్నట్లు కనుగొన్నారు. పారా బాక్టీరియాను ఎక్స్ పర్మెంట్ గా జంతువులకి ఇచ్చారు. అయితే వాటికి చక్కర ఇవ్వలేదు.ముందుగా చక్కర తీసుకున్న వాటిలో పారా బాక్టీరియా లెవెల్స్ పెరిగాయి. ఎక్కువ శాతంలో పారా బాక్టీరియా ఉన్న జంతువులలో తీవ్ర పరిణామాలు వచ్చాయి. అధిక చక్కర వల్లే వినికిడి సమస్య జ్ఞాపక శక్తి, కారణమని తేల్చారు. చక్కెరను నియంత్రించాలి.----- మనం తీసుకునే ఆహారం లో కొన్ని సూత్రాలను తప్పని సరిగా పాటించాలని దిశా నిర్దేశంచేసారు.యు ఎస్ వ్యవసాయ విభాగం, ఆరోగ్యం మానవ వనరుల విభాగం సంయుక్తంగా చక్కర శాతం ఎంత ఉండాలి అన్న అంశాన్ని సంయుక్తంగా ఒక ప్రచూరణ చేసింది. ప్రతిరోజూ 1 ౦ % క్యాలరీల కంటే మించరాదని సూచించింది. డిసీజ్ కంట్రోల్ ప్రివెంక్షన్ విభాగం తమ వద్ద ఉన్న డాటా ప్రకారం 9- 18 సంవత్చ రాల వయస్సు ఉన్న వారు చక్కెర ద్వారా ఎక్కువ క్యాలరీలు వస్తున్నాయని ఎక్కువ చక్కెర శాతం ఉన్న ఆహారం వల్ల మైక్రో బ్యాక్టీరియా ను చిన్న చిన్న ఎలుకలలో చక్కర పదార్ధాలను ఇచ్చామని వాటి ప్రభావం పనితీరు పరిశీలించారు. ఎలుకలలో జ్ఞాపక శక్తి వినికిడి సమస్యలు వచ్చాయని గమనించామన్నారు. జంతువులలో గుర్తుపెట్టుకునే జ్ఞాపక శక్తి తగ్గిందని చక్కర పదార్ధాలు వాడడం వల్ల 1 ౦ ౦ మిలియన్లమైక్రో ఆర్గానిజమ్స్ గ్యాస్ట్రో ఇంటర్స్తైనల్ సమస్యలు మానవ ఆరోగ్యం పై తీవ్ర తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా బ్యాక్టీరియా మెదడు వృద్ధి పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల ప్రతి వ్యక్తిలో ఉండే బ్రెయిన్ వల్ల అతని మెదడుకు ఏమి అవసరామో తెలియ చేస్తుంది.
read moreట్రావెలర్స్ డయేరియా గురించి విన్నారా!
కుటుంబసమేతంగా హాయిగా గడిపేందుకు ఏదో పుణ్యక్షేత్రానికని బయల్దేరతాం లేదా పండుగ రోజుల్లో ఓ నాలుగు ఊళ్లు తిరిగిరావాలని గడపదాటతాం. ఊరు దాటాక ఏదో ఒకటి తినక మానదు. జిహ్వచాపల్యం అణచుకోలేకో, ఆకలికి తట్టుకోలేకో ఎక్కడో అక్కడ కాస్త ఆహారం తీసుకుంటాం. అంతే! మన విహారయాత్రలో నిప్పులు పోస్తూ అజీర్ణం మొదలవుతుంది. కడుపులో నొప్పి, గ్యాస్, విరేచనాలతో మన సంబరం కాస్తా సద్దుమణిగిపోతుంది. ఇలాంటి పరిస్థితికి ఓ పేరు ఉంది... అదే ట్రావెలర్స్ డయేరియా! అపరిశుభ్రతే అసలు కారణం నలుగురూ తిరిగే చోట పరిస్థితులు ఏమంత పరిశుభ్రంగా ఉండవు. హోటల్లో వంట చేసేవారి దగ్గర్నుంచీ వడ్డించేవారి వరకూ ఎవరో ఒకరు అపరిశుభ్రమైన చేతులతో ఆహార పదార్థాలను ముట్టుకోవచ్చు. ఇలాంటి సమయంలో వారి చేతికి అంటుకుని ఉన్న E.coli వంటి సూక్ష్మక్రిముల ద్వారా ట్రావెలర్స్ డయేరియా (TD) సోకే ప్రమాదం ఉంది. ఇవీ లక్షణాలు అకస్మాత్తుగా విరేచనాలు మొదలవ్వడం, జ్వరం, వాంతులు వికారం, ఆకలి వేయకపోవడం, కడుపులో పోట్లు, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాల నుంచి ఉపశమనం లభించేందుకు మందులు ఎలాగూ అందుబాటులో ఉంటాయి. వాటితో పాటుగా పుష్కలంగా నీరు తాగుతూ ఉండాలి. నీళ్ల విరేచనాలు అవుతుంటే ORS పొడి నీళ్లలో కలుపుకుని తాగాలి. ఒకవేళ విరేచనాలలో రక్తం పోతున్నా, జ్వరం ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించడమే మంచిది. పసిపిల్లలు, గర్భవతులలో TD లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా అందుబాటులోని వైద్యుడిని సంప్రదించాల్సిందే! ఇవీ జాగ్రత్తలు TD వ్యాధి సాధారణంగా 3 నుంచి 7 రోజులల లోపు తగ్గిపోతుంది. చాలా అరుదైన సందర్భాలలో తప్ప ఇది ప్రాణాంతకం కాదు. కాబట్టి అట్టే కంగారుపడాల్సిన పని లేదు. అయితే బయట తిరిగే నాలుగు రోజులూ రోగంతో గడిచిపోతే అంతకు మించిన విషాదం ఏముంటుంది. TD సోకిన తరువాత కంగారుపడి మందులు వాడుతూ తిప్పలు పడేకంటే అసలు అది రాకుండా చూసుకోవడం మేలు కదా! అందుకోసం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి... - అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలో ఆహారం తీసుకోకూడదు. దారి పొడుగూతా అలాంటి హోటళ్లే కనిపిస్తుంటే ఓ నాలుగు పళ్లు తిని ఆకలి చల్లార్చుకోవడం మంచిది. - పచ్చి కూరలు, ఉడకని పదార్థాలు ముట్టుకోకపోవడమే మేలు. - అపరిశుభ్రమైన నీటితో తయారయ్యే ఐస్తో చేసే జ్యూస్ల జోలికి పోకూడదు. - బయట తాగే నీటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మినరల్ వాటర్ కానీ, కాచి చల్లార్చిన నీరు కానీ తాగాలి. అలా కుదరకపోతే క్లోరిన్ లేదా అయోడిన్ బిళ్లలు కలుపుకొని తాగాలి. - నీరు అస్సలు బాగోలేదు అని అనుమానం ఉన్న చోట, ఆ నీటిని పుక్కిలించినా కూడా ప్రమాదమే! - ప్రయాణాలలో ఎక్కడపడితే అక్కడ మాంసాహారం ముట్టకూడదు. ఎందుకంటే మాంసంలో ఏమాత్రం అపరిశుభ్రత ఉన్నా, అది ఒకోసారి ప్రాణాంతకంగా మారవచ్చు. ముఖ్యంగా చేపల జోలికి అసలు పోవద్దని హెచ్చరిస్తూ ఉంటారు. ఇన్ని కబుర్లు చెబుతున్నారు. మరి నిత్యం అక్కడే ఉండిపోయే వారి పరిస్థితి ఏమిటి అన్న అనుమానం వచ్చిందా! నిజమే! అపరిశుభ్రమైన ప్రదేశాలలో నిరంతరం నివసించేవారికి కూడా మొదట్లో TD సోకి తీరుతుంది. కాకపోతే ఓ ఏడెనిమిదేళ్ల తరువాత వారి శరీరం ఆ సూక్ష్మక్రిములని తట్టుకునేందుకు అలవాటుపడిపోతుంది. కానీ మనకి అంత సమయం ఉండదు కదా! అందుకనే బయట తిరిగే నాలుగు రోజులు కాస్త జాగ్రత్తగా మెలగాల్సిందే! - నిర్జర.
read moreమీరు ఇంట్లో ఆరోగ్యంగా ఉన్నారా ?
మీ ఇంట్లో మీరు ఆరోగ్యంగా ఉన్నారా ? మీ ఇల్లు మిమ్మల్ని అనారోగ్యంపాలు చేస్తోందా ? మీ ఇంట్లో ఎల్లప్పుడూ జలుబూ, దగ్గు గొంతు నొప్పి గొంతు గరగర దురదలు ఇవన్ని ఎలార్జీకి కారణాలు. అవి ఊపిరి తిత్తుల సమస్య కావచ్చు. లేదా మీలో రోగనిరోదక శక్తి తగ్గి ఉండవచ్చు. అందుకు కారణం మీ ఇంటి గోడల పై మోల్డ్ దాని చుట్టూ బూజు దుమ్ముకొట్టుకోని ఉండచ్చు. లేదా మీఇంటి గోదాల్ పై నాచు లేదా బూజు పేరుకు ని పోయి ఉండవచ్చు. మీఇంలో ఉన్న బాత్రూములు లో ఉన్న నీటి కనక్షన్ల లో లీకేజీ ఉండి ఉండవచ్చునీరు చేరడం. లేదా గోడలలో ఎసి అమర్చడం అందులో తేమ శాతం 5 ౦% కంటే తక్కువగా ఉండవచ్చు. మీ ఇంటి బయట ఉన్న మోల్డ్ లను కిటికీని ముఖ్యంగా వంటింటి పై ఉండే ఎక్సాస్ట్ ఫాన్స్ చుట్టూ నాచు దుమ్ము కొట్టుకు పోవడం వంటి కారణాలు కావచ్చు.మోల్డ్ ను ఎల్లప్పుడూ సబ్బు లేదా సర్ఫ్ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఉండే బ్లీచింగ్ ఒక మిల్లె లీటర్ తీసుకుని ఒక గ్యాలన్ నీటిలో కలిపి శుభ్రంగా చేసుకోవాలి. ర్యాండం... మన ఇంట్లో లేదా ఇంటి చుట్టూ ఉండే రాయి మట్టి గ్యాస్ విడుదల చేస్తుంది. అది మన చుట్టూ ఉండే గాలిలో ఉంటుంది.అది మీ ఇంట్లోమే బంధించి ఉంచితే అది మీఇంట్లోనే ప్రమాదమే. అలాగే మీ ఇంట్లో రేడియో యాక్టివ్ పార్టికల్స్ ద్యామేజికి కారణం కావచ్చు.ఆగలిని పీల్చినా ,మింగినా అది మన ఇంటినే మింగేస్తుంది. గోడలలో పగుళ్ళు, కన్నాలు ఒక చిన్న పరీక్ష చేసిన పరికించి చూసినా మీకే తెల్స్తుంది.ఇంటి నిర్మాణం చేసే గుర్తింపు పొందిన బిల్డర్ కాంట్రాక్టర్ వీటిని ఫిక్స్ చేయాలి. ఇంట్లో కార్పెట్లు... ఇంటి అవరణలో అడుగు పెట్టగానే అందమైన కార్పెట్లు ఉంటాయి. అయితే ఆ కార్పెట్ దుమ్ము చేరుకుంటుంది. మోల్డ్ లో దుమ్ములేదా క్రిమి కీటకాలు మురికి ఇతరాలు మనలను ఇరిటేషన్ కలిగిస్తాయి. కార్పెట్ల కోసం వినియోగించే రసాయనాల వల్ల హాని జరగ వచ్చు. ఖటిన మైన ఫ్లోర్ల కన్నా రగ్గులను,కర్పెట్లను ఇంటి బయటి శుభ్రం చేయాలి. కార్పెట్ ను వ్యాక్యూం క్లీనర్ ద్వారా శుభ్రం చేయాలి. బొద్దింకలు.... ఒక వేళ మీఇంట్లో దుమ్ము ధూళి పెరుకుపోతే అటు బొద్దిం కలు దోమలు, బల్లులు స్తావారాలను ఏర్పాటు చేసుకుంటాయి. లేదా మీఇంట్లో ఉండే పశువులు ఇతర ఫర్నీచర్. వాటిలో ఉండే దుమ్ము పీల్చినప్పుడు. ఇరిటేషన్ వస్తుంది. ఇదే ఎలర్జీ కి కారణ మౌతుందని. లేదా ఊపిరి తిత్తుల సమస్యలు రావచ్చు. ఆస్తమా నిమోనియా వంటి సమస్యలు రావచ్చు. అందుకే మీ ఇంటిని ఎప్పటికప్పుడు పరి శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా బట్టలు లేదా కార్ప్పెట్లు ఎల్లప్పుడూ ఉతికి శుభ్రం చేసుకోవాలి. కార్బన్ మోనాక్సైడ్.. ఫర్నేస్ లు ,వంటిల్లు , వంటగదులు, వాటర్ హీటర్లు, డ్రైయర్లు, కార్లు ఉన్నచోట ఆగ్యాస్ ను వాటి వాసన చూడ లేము. ఆవసన పీల్చలేము. అలాంటి గ్యాస్ బయటికి వెళ్లిపోవాలి. లేకుంటే ఆగ్యాస్ ఇంట్లోనే ఉండి పోతుంది.అది కా ర్బన్ మోనాక్సైడ్ గా మారి తల నొప్పికి దారి తీస్తుంది. గాలి పీల్చుకోడం. సమస్య కావచ్చు దీని ప్రభావం వల్ల కంటి చూపు మందగించ వచ్చు . తల తిరిగి నట్టు గిడ్డిగా ఉండవచ్చుదీనివల్ల కన్ఫ్యూజన్ లేదా జలుబుతో ఇబ్బంది పడతారు. అలంటి సమాస్యలు ఎదుర్కొంటారు. నేరుగా ఇంట్లోకి ప్రకృతి నుంచివచ్చే సహజమైన గాలి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి తేమ తక్కువగా ఉండేందుకు హ్యుమిడి ఫియర్.. గాలిలో తేమా శాతం పెంచడానికి దానిని సెట్ చేసి మర్చి పోకండి. గాలిలో తేమ 5 ౦ % ఉంటె బ్యాక్టీరియా ను ఆహ్వానించి నట్టే. నాచు ఫంగస్ చేరుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీరు కిటికీలలో చేరితే ఇంటి చుట్టూ పక్కల6౦% కన్నా ఎక్కువ ఉంటె హ్యుమిడి ఫైయర్ ఒక మోల్డ్ గా మారు తుందని గాలిలో బ్యాక్టీరియా చేరుతుంది. వాటిని శుభ్రం చేయకుండా ఎండా బెట్టకుండా ఉంచితే బ్యాక్టీరియా ఇంట్లోకి చేరుతుంది .హైడ్రో మీటర్ ద్వారా మీ ఇంట్లో తేమ శాతం ఎంత ఎక్కువగా ఉందొ గుర్తిలని నిపుణులు సూచించారు. కర్టెన్లలోనూ దుమ్ము ధూళి ---ఇంట్లో కిటికీకి ఇంటి ముందు గుమ్మానికి సహాజంగా అందంగా ఉంటుందని కర్టెన్లు అమరుస్తారు. ఆకర్తెన్లలోనే దుమ్ము ధూళి క్రిమి కీటాకాలు,పిట్టల రెట్టలు, మోల్డ్ ఇతర ఎలర్జీలు ఉంటాయి. అలాగే మనం వాడే దిప్పట్లలోను బట్టలు, రగ్గులు, మీ ఇంటి చుట్టూ ఇందే ఫ్యాబ్రిక్స్ లో దుమ్ము ధూళి ఉంటుంది. అందుకే కర్టెన్లను తరచుగా శుభ్రం చేసుకొడం కష్టం. అయితే 1 3 ౦ డిగ్రీల సెంటీగ్రేడ్ లో వేడినీళ్ళలో కర్టేన్లనుశుభ్రం చేయాలని దీని వల్ల ఇంట్లో దుమ్ము ధూళి పోయి అందారు ఆరోగ్యంగా ఉంటారు. ఇంటిని శుభ్రం చేయడానికి వాడె ఉత్పత్తులు... ఇంటిని శుభ్రం చేసేందుకు వాడే ఉత్పత్తుల వల్ల వచ్చే ఘాటైన వాసనలుగొంతు, కంటికి తీవ్రసమస్యలు వచ్చే అవకాసం ఉన్దాని వైద్యులు హెచ్చరిస్తున్నారు, తల నొప్పి, ఊపిరి తిత్తుల సమస్యలు, ఇంట్లో ఉండే రేణువులు, సైతం క్యాన్సర్ కారకంగా మారవచ్చు అందులో వాడే ఆర్గానిక్ కంపౌన్డ్స్ రసాయనాల వల్ల శరీరం పై తీవ్రప్రభావం చూపిస్తాయి. అందులో ముఖ్యంగా అమోనియా , బ్లీచింగ్ , అత్యంత ప్రమాదకరం వాటి సాంద్రత ఎక్కువగా ఉంటుంది. అవి వాడినప్పుడు మీ ఇంటి కిటికీలు తలుపులు తెరిచి ఉంచడం మంచిది. అవి అత్యంత ప్రమాదకరమైన సాంద్రత ఉన్న రసాయనాలు కావడం వల్ల వాటికీ అంటుకునే స్వభావం ఉంది. అవి వాడి నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయిర్ కన్దీష్ణర్లు, హీటింగ్... మనం ఇంట్లో వాడే ఎయిర్ కండీషన్లు ఎయిర్ కూలర్లు మన ఇంట్లో ఉందే తేమ శాతాన్ని మార్చేస్తాయి. అదేపనిగా మీ ఇంట్లో తేమ దుమ్ము కిటికీలు ఉంటె మీ వస్తువులను ఫిల్టర్స్ మార్చు కోవాలని అన్నారు. అందుకోసం ప్రతేక ఫిల్ట ర్స్ ను వాడుకోవాలనిఒక వేళ ఇంట్లో ఇతర జంతువులు ఎలుకలు, దోమాలు బల్లులు, బొద్దింకలు ఉంటె మందులు పిచికారీ చేయండి. ఇంటికి వేసిన సున్నం పెచ్చులు పెచ్చులు గా ఊడి పోతుందా ? మీ ఇల్లు 1 9 7 8 కి ముందు నిర్మించిన ఇల్లు అయితే లేద తో కూడిన రంగును ఇంటి ముందు వేయించుకోవాలి. ఒకవేళ మీ ఇంటి పైన రంగు పెచ్చులు పెచ్చులు గా ఊడిపోవడం, రాలి పోవడం వంటి సమస్యలువస్తే అది కేవలం దుమ్ము ధూళి వల్ల కావచ్చు. బలహీన పడవచ్చు అది మీ మెదడు ఇతర అవయవాల పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అది నీటిని ఎక్కువగా పీల్చుకోడం వల్ల సమస్య రావచ్చ. ఈ సమస్యలను వృత్తి రీత్యా నిష్ణాతులైన వ్యక్తుల సలహా మేరకు పనులు చెప్పట్టాలని నిపుణులు సూచించారు . మీఇంటిని ఇంటిలోని పరిసరాలను శుభ్రంగా ఉంచండి ఆరోగ్యంగా ఉండండి.
read moreచెరుకు రసం తాగితే సన్నబడతారా..?
Sugarcane Juice has the weight losing properties says experts. Sugarcane juice is low in calories and contains loads of fiber. In addition, this drink does not have cholesterol thus promoting weight loss. Watch our video to know more... https://www.youtube.com/watch?v=8G6vs33OFyU
read moreఎముకల దృఢత్వానికి వ్యాయామం...!
వయసు పెరుగుతున్నకొద్దీ కండరాల్లో పటుత్వం తగ్గినట్టే, ఎముకలూ పెళుసుబారుతాయి. ఆరోగ్యానికి, దృఢత్వానికి ముఖ్యంగా కాల్షియం, విటమిన్- డి చాలా అవసరం. ఈ రెంటితో పాటు మాంసకృత్తులు, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్- కె ఎముకల నిర్మాణానికి, ఎముకలు పెళుసుబారకుండా ఉండడానికి అత్యవసరం. పాలు, పెరుగు ముఖ్యమైన కాల్షియాన్ని, ఫాస్ఫరస్ను అందిస్తాయి. కొన్ని రకాల ఆకుకూరల్లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. పప్పు ధాన్యాల నుంచి; పాలు, పాల ఉత్పత్తుల నుంచీ మాంసకృత్తులు లభిస్తాయి. విటమిన్ - డి కి మూలం సూర్యరశ్మి. అలాగే ఫోర్టిఫై చేసిన పాల వల్ల కాల్షియం, విటమిన్ - డి రెండూ లభిస్తాయి. ఇలా సమతుల ఆహారం తీసుకుంటే ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. అయితే ఎక్కువ మోతాదులో ఉప్పు, కూల్ డ్రింక్స్, మాంసాహారం, కాఫీ తీసుకోవడం; ధూమపానం చేయడం; శారీరక శ్రమ లేదా వ్యాయామం లేకపోవడం వల్ల ఎముకలు పెళుసు బారే అవకాశం ఉంది. అలవాటు లేకపోయినా ఇప్పుడైనా తేలిక పాటి వ్యాయామాలు మొదలుపెడితే ఎముకల దృఢత్వాన్ని కాపాడుకోవచ్చు. వ్యాయామం అంటే జిమ్ లకే వెళ్లక్కర లేదు. ఇంట్లోనూ తేలికపాటి ఆసనాలు వేయవచ్చు. నడక, సైక్లింగ్, స్కిప్పింగ్, జాగింగ్ రోజూ చేసినా ఎముకలు దృఢంగా ఉంటాయి.
read moreగ్రీన్ బీట్ రూట్ జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు
గ్రీన్ బీట్రూట్ జ్యూస్ చాలా సులభంగా శక్తి నిచ్చే పానియమే కాదుఫయ్తో న్యూట్రి యాంట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, మినరల్స్, క్లోరోఫిల్, కార్బోహైడ్రేడ్స్, యాంటీ ఆక్సి డెంట్ గా గ్రీన్ బీట్రూట్ జ్యూస్ పూర్తిగా డిటాక్స్ బూస్టింగ్ ప్రోపర్టీస్ దీని వల్ల చాలా సులభంగాపచ్చిగా వినియోగిస్తే మీ కు ఉత్తమ ఆల్కలైజర్ గా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మీ శరీరంలో మెటాబాలిజం, ఇమ్మ్యున్ వ్యాధి నిరోదకశక్తి, బూస్టర్ గా పని చేయడం వల్ల అనేక ఆరోగ్యలభాలు ఉన్నాయి. బీట్ రూట్ వల్ల అనిమియా అంటే రక్తహీనత ఆహారం అరగక పోవడం, విరేచనం కాకపోవడం , పైల్స్ మొలలు , కిడ్నీలో సమస్యలకు, తలలో చుండ్రు, గాల్ బ్లాదార్ లో సమస్యలు. క్యాన్సర్, గుండె సమస్యకు , రక్త ప్రసారాన్ని, చేయడం చార్మ సమ్రక్షణ చేస్తుంది. కంటికి సంబందించిన క్యాట్ రాక్ట్, దీర్ఘకాలిక శ్వాస కొస సంబందిత సమస్యలకు బీట్రూట్ కు దానిలో ఉన్న పోషకాలు విటమిన్లు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. గ్రీన్ బీట్రూట్ తయారు చేయడానికి పట్టే సమయం15 నిమిషాలు. గ్రీన్ బీట్రూట్ జ్యూస్ ముగ్గురికి సరిపోతుంది. గ్రీన్ బీట్రూట్ జ్యూస్ కు కావాల్సిన పదార్ధాలు ఒక మీడియం స్జిజ్ లో ఉన్న బీట్ రూట్ . అరకట్ట 1/2 పుదీనా కట్ట ఆకులు . ఒక కట్ట కొత్తి మీరి .ఆకులు . ఒక చెంచాడు నిమ్మరసం. ఒక చెంచాడు తేనె చిన్న అల్లం ముక్క చిటికెడు జీలకర్ర పొడి ఉప్పు తగినంత. రెండు చెంచాల మజ్జిగ. గ్ర్రెన్ బీట్ రూట్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా శుభ్రంగా కడిగిన బీట్రూట్, కొత్తిమీర, తులసి ఆకులని రెండు కప్పుల వేడి నీళ్ళలో మెత్తగా బాగా చిక్కబడేదాకా మరిగించాలి అందులో తగినంత కళ్ళు ఉప్పు వేసికాస్త చల్లార్చి న జ్యూస్ లో తీసి పెట్టుకున్న నిమ్మరసంతీసుకుని బాగా కలాపాలి.అవసరాన్ని బట్టి నీళ్ళు పోసుకోవచ్చు.ఈ రసాన్ని ఎంత పలుచగాచెసి తాగితే అంతఅందులో రెండు చెంచాల మజ్జిగ. ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే ఆహా ప్రాకృతికంగా లభించే సహజ మైన కూరగాయాలు పచ్చి కూరల రసాల జ్యూస్ లు మనకు మేలు చేస్తాయి.
read moreఅన్లైన్లో ఆరోగ్య సలహాలు అనర్థమా!
ఇప్పుడు ఇంటర్నెట్ వాడని వారు అరుదుగా కనిపిస్తారు. అందులోనూ, ఇంటర్నెట్లో ఆరోగ్యం గురించి కనిపించే వ్యాసాలంటే అందరికీ ఆసక్తే! రోగం వచ్చిన వెంటనే వైద్యుడికంటే ఇంటర్నెట్నే సంప్రదించేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. కానీ ఈ ఇంటర్నెట్లో లభించే ఆరోగ్య సూచనలు ఎంతవరకు శాస్త్రీయం అంటే మాత్రం తెల్లమొగం వేయవలసి వస్తోంది. ఓ కెనడా పరిశోధన కెనడాలో ఈ మధ్య కొందరు పరిశోధకులు ఇంటర్నెట్లో అల్జీమర్స్ వ్యాధి గురించి ఉన్న సమాచారాన్ని పరిశీలించారు. తమ పరిశోధనలో తేలిన విషయాలు చూసి, వారే కంగారుపడాల్సి వచ్చింది. అల్జీమర్స్ గురించి తాము చదివిన 300 వ్యాసాలలో నిరుపయోగమైన, తప్పుదారి పట్టించే సమాచారమే ఎక్కువగా ఉందట. పైగా వాటిలో దాదాపు ఐదో వంతు వెబ్సైట్లు ఏదో ఒక ఉత్పత్తిని ప్రచారం చేసేందుకే ప్రాధాన్యతని ఇచ్చాయట. సదరు ఉత్పత్తులను వాడితే అల్జీమర్స్ నయమైపోతుందనీ, అలా నయమవుతుందన్న హామీ ఇస్తామనీ సదరు వెబ్సైట్లు ఊదరగొట్టేశాయి. కెనడాలోని దాదాపు 80 శాతం మంది అల్జీమర్స్ రోగులు ఇలాంటి సమాచారం మీద ఆధారపడే ప్రమాదం ఉందని తేలింది. సహజంగానే రోగులలో ఇలాంటి సమాచారం లేనిపోని ఆశలను కల్పిస్తుంది. ఫలితంగా తమ వ్యక్తిగత వైద్యుల సలహాలను పెడచెవిన పెట్టి ఈ ఉత్పత్తులను వాడే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. తప్పుడు సమాచారం, పనికిమాలిన ఉత్పత్తుల వల్ల రోగులకు తమ వ్యాధి నుంచి ఉపశమనం కలుగకపోగా... ఆరోగ్యమూ, డబ్బూ చేజారిపోయే ప్రమాదమే ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్లో అనర్థాలు ఆన్లైన్లో ఆరోగ్య సమాచారం, ఉత్పత్తుల సంగతి అలా ఉంటే... ఉచితంగా ఆరోగ్య సలహాలు ఇచ్చేవారి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే నేరుగా ఒక వైద్యుని సంప్రదించినప్పుడు చేసే రోగ నిర్ధరణకీ, ఆన్లైన్లో పారేసే సలహాకీ ఖచ్చితంగా తేడా ఉంటుంది. మన అలవాట్లు, గతంలో తీసుకున్న చికిత్సలు, శరీర నిర్మాణం, వంశపారంపర్య వ్యాధులు, ఇతరత్రా సమస్యలు, రక్తపోటు వంటి అనారోగ్యాలు... ఇన్నింటిని దృష్టిలో ఉంచుకుని, అవసరమైతే తగిన పరీక్షలను నిర్వహించి వైద్యలు ఒక సలహాను కానీ చికిత్సా విధానాన్ని కానీ సూచిస్తారు. ఎలాంటి వ్యక్తిగత పర్యవేక్షణా లేకుండా ఈ ఉత్పత్తి వాడితే మీరు సన్నబడిపోతారనో, ఈ తిండి తింటే మీ రక్తపోటు మాయం అయిపోతుందనో చెప్పే సలహాలు ఒకోసారి ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. అందులోనూ వ్యాపార ధోరణితో ఇచ్చే సలహాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. గూగుల్లో వెతికితే దొరకని విజ్ఞానమంటూ ఉండకపోవచ్చు. కానీ అది ఓ ప్రవాహం అనీ... దానికి అడ్డూ అదుపూ, మంచీచెడూ విచక్షణ తక్కువగా ఉంటుందని తెలిసిన రోజున ఎటువంటి సమాచారాన్నైనా ఆచితూచి ఉపయోగించుకునే విచక్షణ కలుగుతుంది. లేకపోతే ఆ ప్రవాహంతో పాటే మనమూ కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. - నిర్జర.
read moreప్రోస్టేట్ క్యాన్సర్ నుండి కాపాడు కొండి
ప్రోస్టేట్ గ్రంధిలో తయారయ్యే క్యాన్సర్ సెల్ల్స్ వల్ల వచ్చే క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ పురుషులలో సహజంగా వచ్చే క్యాన్సర్, అసలు ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి ? ప్రోస్టేట్ గ్రంధిలో తయారయ్యే కొన్ని సెల్ల్స్ క్యాన్సర్ గా మారి వచ్చేదే ప్రోస్టేట్ క్యాన్సర్.ఇది పురుషులలో సహజంగా వచ్చే క్యాన్సర్ అయితే కొన్ని క్యాన్సర్లు నెమ్మదిగా పెరుగు తాయి. కొన్ని తీవ్రంగా త్వరిత గతిన విస్తరిస్తాయి.క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకూ విస్తరిస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ వృద్ధి... ప్రోస్టేట్ చుట్ట్టూ కొన్ని కణాలు కొన్ని రకాల డిఫెక్త్స్డి డి ఎన్ ఏ లో ఉంటాయి. చాలా సార్లు కణాలు గుర్తించి డి ఎన్ ఏ చాలా తీవ్రంగా పాడై పోతే నివారించి చికిత్చ చేయడం అసాధ్యం అలా పాడైపోయిన కణాలు పెరిగి అవి అసహజంగా విస్తరిస్తాయి. కొందరిలో ప్రోస్టేట్ క్యాన్సర్ రక రకాలుగా ఉంటుంది కొందరిలో ఏ లక్షణాలు ఉండవు. సంవత్సరానికి పైగానే క్యాన్సర్ పెరుగుతుంది. ఈ క్రింది లక్షణాలు ఇలా ఉంటాయి. 1) ఎక్కువగా మూత్రానికి వెళుతూ ఉండడం. 2) మూత్రం పోయడానికి ఇబ్బంది పడడం' 3)మూత్రం ఆగి ఆగి రావడం. 4)మూత్రంలో రక్తం లేదా సెం రావడం. 5)మూత్ర నాళం లో మంట - తీవ్రమైన నొప్పి. 6)వెన్ను క్రింది భాగం లో నొప్పి దీని వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ఇతర అవయవాలకి వ్యాప్తి చెందడం. ప్రోస్టేట్ క్యాన్సర్ - ప్రోస్టేట్ గ్రంధి పెరగడం.. బి పి హెచ్ ప్రోస్టేట్ హైపర్ ప్లాసియా బి పి హెచ్ ఫలితాలలో బిపి హెచ్ గ్రంధి పెరిగి నట్లయి తే యురేత్రా బ్లాడర్ పై ఒత్తిడి పెరుగు తుంది. సహజంగా వృద్ధులలో నే వస్తుందా ? ఆయా కుటుం బాలలలో వంశ పారం పర్యంగా ఉంటె వచ్చే అవకాశం ఉంటుంది ప్రోస్టేట్ గ్రంధిలో ప్రోస్టే టైటిస్- ఇన్ఫెక్షన్ లేదా ఇంఫ్లా మెషన్. ప్రోస్టే టైటిస్ వచ్చిన వారిలో టి ష్యులో ఇంఫ్లా మేషన్ కు గురి అవ్వచ్చు.లేదా ప్రోస్టేట్ గ్రంధి వాచి ఉండవచ్చు. బ్యాక్టీరియా వల్ల మూత్ర నాళాలలో ఇన్ఫెక్షన్ వచ్చ్గే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. యుటిఐ యూనిరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా ప్రోస్టై టైటిస్ కారణం కావచ్చు. ఇది ఎస్ టి డి ఎస్ అంటే సెక్ష్యువల్లీ ట్రాన్స్ మీటేడ్ లేదా గనేరియా వల్ల మూత్ర నాళాలలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. పైన పేర్కొన్న పలు సమస్యలకు సాధారణ చికిత్చ చేయ వచ్చు. సర్జరీ చేయాల్సి వస్తే బి పి హెచ్ తప్పని సరి. పైన పేర్కొన్న అంశాల ఆధారంగా ప్రోస్టేట్ క్యాన్సర్ను కొంచం వేరుగా చూడాల్సి ఉంది. ప్రోస్టేట్ బయాప్సీ ద్వారా ప్రోస్టేట్ సెల్ల్స్ ను చూడ వచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్ ఎవరికి ప్రమాదం.. 5౦ సంవత్సరాలకి పై బడిన వారికి ప్రోస్టేట్ క్యాన్సార్ వచ్చ్ఘే అవకాశం ఉంది. బి పి హెచ్ ప్రోస్టేట్ క్యాన్సార్ కావచ్చు. కుటుంబ సభ్యులలో తండ్రికి లేదా అన్నకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటె మరింత ప్రమాదకరం అని నిపుణులు తేల్చారు కాగా ఆఫ్రికన్లు, అమెరికన్లు పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సార్ ఎక్కువగా ఉందని పరిశోదన వెల్లడిస్తోంది. 7౦ సంవత్సరాలు పై బడిన వారి లో ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు లెకపోవడం గమనార్హం. ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణ ప్రోస్టేట్ క్యాన్సర్ కు గల కరణాలలో ఎక్కువ ఆహారం తీసుకునే వాళ్ళు, లేదా ఎక్కువ పాల ఉత్పత్తులలో కొవ్వు పదార్ధాలు తీసుకునే వాళ్ళు. ప్రోస్టేట్ క్యాన్సర్ పెరిగే అవకాశం ఉంది. మాం సము లేదా ఇతర కొవ్వు పదార్ధాలు క్యాన్సార్ సెల్ల్స్ పెరుగు దలను నివారిస్తాయి. ఆతిగా సెక్స్ చేస్తే ప్రోస్టేట్ క్యాన్సార్ వస్తుందా.. ప్రోస్టేట్ క్యాన్సార్ ఎందుకు వస్తుంది. అన్న ప్రస్నకు అనేకరకా లుగా చెప్పుకున్న ఇప్పటికీ సరైన సమాధానం లేదు. ఎక్కువగా సెక్స్ లో పల్గోవాలన్న కోరిక ఎప్పుడైతే మెదడులో కలుగు తుందో ప్రోస్టేట్ సమస్యలు వస్తాయని అంటారు. అయితే ఈవిషయంలో కొన్ని ఆపోహాలు కూడా పెరిగాయి. హైపర్ ప్లాసియా వేసక్టమీ ప్రోస్టేట్ సమస్యకు కారణం కావచ్చు. ఇంకా ప్రోస్టేట్ పై పరిశోదన చేస్తున్నారు. ఎవరైతే ఎక్కువగా ఆల్కా హాల్ సేవిస్తారో వారిలో ను ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఒక దిశ నిర్దేశం... అయితే స్క్రీనింగ్ టెస్ట్ ప్రతి సారీ చేయాల్సిన అవసరం లేదు నల భై సంవత్సరాలు పై బడిన దగ్గరి బంధువు లు ( తండ్రీ, అన్న లేదా కొడుకు, ) ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. ఆఫ్రికా, అమెరికా, దేసాలాలో 45 సంవత్సరాలు పై బడిన వారిలో 65 సంవత్సరాలు పై బడిన వారిలో 65 సంవాత్సారాలు పై బడినా వారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. 5౦ సంవత్సరాలు ఆపైన వృద్ధులు మారో పది సం వత్సారాలు బతకగలరు.పైన పేర్కొన్న ప్రమాణాల చికిత్చ తరువాత 7 రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. క్యాన్సర్ లక్షణాలు కన పద లేదని నిపుణులు తెలిపారు. డిజిటల్ రెక్టాల్ ఎక్షామ్ ద్వారా ప్రోస్టేట్ ఎన్లార్జ్ అయినట్లయితే ప్రోస్టేట్ మృదుగా ఉన్నప్పుడు, ప్రోస్టేట్ హార్డ్ గా ఉన్నప్పుడు, ప్రోస్టేట్ అబ్నార్మాలిటిగా గుర్తిస్తారు. ఆరు రకాల లక్షణాలు గుర్తించండి ప్రోస్టేట్ క్యాన్సర్ నుండి కాపాడు కొండి.
read moreశక్తినిచ్చే గ్రీన్ జ్యూస్!
గ్రీన్ జ్యూస్ చాలా సులభంగా సత్వరంగా తక్షణ శక్తి నిచ్చే పానీయం. ఇవి మనకు పూర్తి విటమిన్స్, మినరల్స్ క్లోరోఫిల్ యాంటీ ఆక్సి డెంట్ గా బాగా తయారు చేసిన గ్రీన్ జ్యూస్ లో శరీరానికి నికి బూస్టింగ్గా కాకుండా గ్రీన్ను వినియోగించడం ద్వారా ఇవి ఉత్తమమైన అల్కలై జర్స్ గా పని చేయడమే కాకరక్తాన్ని సుద్ధి చేస్తుంది. మెటాబాలిజం,రోగ నిరోదకాశక్తి,నిచ్చే బూస్టర్ పై అనారోగ్యం యుద్ధం చేసే న్యుట్రీషియన్లు,పచ్చటి ఆకులు, అవును అందులో చాలా తక్కువ క్యాలరీల, ఉన్నందు వల్ల అవి మీకు ఎంత ఎక్కువ కావాలంటే అన్ని పచ్చి ఆకులు తినవచ్చు. ఈ మొక్కల ద్వారా లభించే ఈ రసాయనాలు మన గుండెకు సంబందించిన సమస్యలు. డయాబెటిక్, క్యాన్సర్,వంటి సమస్యలకు పచ్చి కూరలనుండి యాంటి ఆక్సి డెంట్ గా మీశారీరాన్ని తీవ్రనష్టం నుంది మిమ్మల్ని కాపాడుతుంది అని నిపుణులు పేర్కొన్నారు. గ్రీన్ జ్యూస్ తయారు చేయడానికి పట్టే సమయం ----1 5 నిమిషాలు . తయారు చేసిన గ్రీన్ జ్యూస్ ముగ్గురికి సరిపోతుంది . గ్రీన్ జ్యూస్ కు కావాల్సిన వస్తువులు చూద్దాం ----- 1/2 కట్ట పుదీనా ఆకులు 1 కట్ట కొత్తి మీరా ఆకులు 1 చెంచా నిమ్మరసం . ఒక చెంచా తేనె ఒక ముక్క అల్లం చిటికెడు జీలకర్ర పొడి ఉప్పు తగినంత 2 చేమ్చాల మజ్జిగ ఇప్పుడు గ్రీన్ జ్యూస్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం... మీకు కావలసినంత కొత్తిమీర, పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి. రీండు కప్పుల నీళల్లోచాలా మెత్తగా రసంలాగా తాయారు చేసి అందలో తగినంత కళ్ళు ఉప్పు వేసి బాగా చల్లా రాక కొంచం నిమ్మరసం వేసి బాగా వేసి కలపండి. అవసరాన్ని బట్టి కావలసినంత నీళ్ళు పోసుకుని. దీని ఏమాత్రం వడకట్టకుండా అలాగే తీసుకుంటే దీనినుండి వచ్చే పీచుపదార్ధం మీకు ఉపయోగ పడుతుంది.
read moreఆకు కూరలతో కండరాలకు బలం!
ప్రతి రోజూ ఒక కప్పు పచ్చటి ఆకు కూరలు తింటే చాలు మీకండరాలు బలంగా ఉంటాయి. ఒక అధునాతన పరిశోధన ప్రకారం ఎవరైతే ఎక్కువ నైట్రేట్ తో కూడిన బల మైన ఆహారం లో పచ్చటి ఆకు కూరలు తినే వారిలో కండరాల పని తీరు చాలా ప్రభావ వంతంగా ఉంటుందని. వారి కండరాలు మరింత బలో పేత మౌతాయని అంటున్నారు శాస్త్ర వేత్తలు. ఒక కప్పు పచ్చని ఆకు కూరలు ప్రతి రోజూ తింటారో కండరాలు బలంగా ఉంటాయని న్యూ ఎడిత్ కొవాన్ విశ్వ విద్యాలయం (ecu) పరిసోదించింది. పరిశోధన లోని ప్రధాన అంశాలను జర్నల్ అఫ్ న్యుట్రీషియన్స్ లో ప్రచురించారు ఆహారంలో నైట్రేట్ బలమైన ఆహారం కండరాలు పని చేసేందుకు దోహదం చేస్తాయి. తుంటి భాగం మరింత బలంగా ఉండాలంటే పచ్చటి నైట్రేట్ ఉన్న ఆహారం తీసుకోవాలి. శరీరంలో బలహీన మైనా కండారాలు ఉంటె వ్యక్తులు ముఖ్యంగా వృద్ధులు మహిళలు ఉన్న దగ్గరే కుప్ప కూలిపోయినట్టుగా పడి పోతారు. ఎముకలు విరిగి పోవడం , వంటి సంకేతాలను సదారణ ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆస్ట్రేలియాలో 3,759 మంది పై చేసిన చేసిన పరి శోదనలో మెల్ బోర్న్ బెకర్ హార్ట్ అండ్ డయాబెటిస్ ఇన్స్టిట్యుట్ ఏ వి ఎస్ డయాబ్ స్టడీ 1 2 సంవత్స రాలు నిర్వహించింది ఎవరైతే ఎక్కువ మోతాదులో ప్రతి రోజూ నైట్రేట్ ను వినియోగిస్తారో 1 1 % శాతం బలంగా ఉంటారని నిపుణులు తమ పరిశీలనలో కను గోన్నట్టు వివరించారు . కాలి కింది భాగం తుంటి భాగం బలంగా ఉంది త్వరగా నడవ గలుగుతారు . పరిశోధనకు సారధ్యం వహించిన డాక్టర్ మార్క్ సిం ఇ సి యు లో ఇన్స్తి ట్యుట్ ఫర్ న్యుట్రీ షియన్ రీసెర్చ్ ఈ పరిశోధనలో తాము కనుగొన్న అంశాలు కీలక సాక్ష్యాలని ఆయన అన్నారు. మన ఆరోగ్యంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందన్నా విష యం తెలుస్తోంది. మా పరిశోధనలో ఆహారం నైట్రేట్ ఉన్న కూరాగాయలు మీకండరాలకు మరింత బలాన్ని ఇస్తాయి.మన శరీరని మనకు కావాల్సిన విధంగా తయారు చేసుకోవచ్చని.మన శరీరంలో కండారాల పని తీరు మెరుగు పడాలంటే శరీరానికి సమ తుల పౌష్టిక ఆహారం లో పచ్చని ఆకు కూరలు కలిపి ప్రతి రోజూ తీసుకోవాలని. అందుకు తగ్గ వ్యాయామం చెయ్యాలని బరువు పెరగాలన్నా పచ్చటి ఆకు కూరలు మనకు ఉపయోగ పడతాయని సిం అభిప్రాయ పడ్డారు.ముఖ్యంగా 6 5 సంవత్సరాలు పైబడిన ఆస్ట్రేలియన్ల్యు ప్రతి సంవత్సరం పడి పోతు ఉండే వారాని ఈ రకమైన సమస్యను నివారించాలని వారికీ శక్తి ఇవ్వడం అత్యవసరం లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని గ్రహించామని డాక్టర్ సిం పేర్కొన్నారు.పచ్చటి ఆకు కూరలు తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి----పచ్చగా ఉండే ఆకు కూరలను తినడానికి చాలా తక్కువ మంది ఇష్ట పడతారని అయితే అవి చాలా అత్యవసరమని డాక్టర్ సిం స్పష్టం చేసారు. పరి శోదనలో నైట్రేట్ ఎక్కువగా లభించే పలకూర, బీట్రూట్ బచ్చలికూర, వంటి వాటిలో ఆరోగ్య లాభాలుఉన్నాయని సిం స్పష్టం చేసారు. పది మందిలో ఒక్కరు ఆస్ట్రేలియన్లు 5,6 గురికి ప్రతి రోజూ పచ్చటి ఆకుకూరలు అందిస్తారు. మేమూ తప్పనిసరిగా రక రకాల ఆకు కూరాలు ప్రతి రోజూ ఉండాలి. ఎందు కంటే కండారాల కార్దియో వ్యాస్క్యులర్ సిస్టం సరిగా పని చేయడానికి ఆకు కూరాలు దోహదం చేస్తాయి సంపూర్ణ ఆరోగ్యం ద్వారా పెద్ద మొత్తంలో విటమిన్లు మినరల్స్ లభిస్తాయి. ముఖ్యంగా వ్ర్యద్ధులలో కన్దారాల్ పని తీరు రాకత నాళాలు ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చటి ఆకు కూరలు పెట్టాలి. పరిజ్ఞానాని పెంచుకోవచ్చు... దీకేన్ విశ్వ విద్యాలయం ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ న్యుట్రీషియన్ బేకర్స్ హార్ట్ అండ్ డయాబెటీస్ ఇన్స్టిట్యుట్కు చెందిన డాక్టర్ సిమ్స్ గతంలో నైట్రేట్ పై జరిపిన పరిశోదన కండ రాల పని తీరు పై పరిశోదన జరిపారు. కార్డియో వ్యాస్క్యులర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఇ సి యు జరిపిన పరిశోదనలో పచ్చి ఆకుకూరలే ఆమె రక్త నాళాలను ఆరోగ్యంగా ఉన్చాయనడానికి ఆమెనే సాక్ష్యమని డాక్టర్ సిం అన్నారు. అదేవిధంగా తమ పరిశోదనాలో పచ్చని ఆకు కూరల వినియోగం వినిమయం రాక్త నాళాలపైవృద్ధి వంటి అంశాలను సాధారణ ప్రజలపై ఉంటుందని ఆయన అన్నారు ఇది కేవలం ఒక మోడల్ మాత్రమే అని అనారోగ్య అంశం పై ఎలాంటి పరిజ్ఞానం గ్రహించారన్నదే ముఖ్యం అంటారు డాక్తర్ సిం. దీర్ఘా కాలికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం వ్యాయామం పై దృష్టి పెట్టాలని ఈ విషయం పై పరిశోధన చేయాల్సిన ఆవస్యకత ఉందని డాక్టర్ శ్యాం అన్నారు.
read moreఎండాకాలంలో రాగి జావ ఎందుకంటే?
రాగి జావ ఎండాకాలంలో తప్పకుండా తీసుకునే ఆహారంలో ఒకటి. రాగి పిండిని ఒక్కోప్రాంతంలో ఒక్కో పద్దతిలో వినియోగిస్తారు. ఒక్కోపేరుతో పిలుస్తారు రాగి సంకటి అంటే రాగి జావ, చిత్తూరు కడప లాంటిజిల్లాలలో రాగి ముద్ద అని అంటారు. రాగి చపాతి, లేదా రాగి అట్టు, రాగులతో మురుకులు ఇలా రకరకాల వంటకాలు రాగి పిండి తో చేస్తారు. రాగి మాల్ట్ అంటే అందరికీ తెల్సు ఇప్పటి తరానికి ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలియదు .సాంప్రదాయబద్ధంగా రాగి ని చిన్న పిల్లలుగా అంటే పూర్తిగా బాల్యావస్థలో ఉన్నప్పుడు రాగి జావను తినిపిస్తారు.ఎందుకంటే అది చాలా సులభంగా అరిగి పోతుంది రాగి మాల్ట్ పిల్లలకు ఒక ఫ్రెండ్లీ రేసిపీగా పేర్కొంటారు. రాగి మాల్ట్ శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. అంతేకాదు నోటిలో పుళ్ళు వచ్చినప్పుడు ,అజీర్ణం చేసినప్పుడు, కాన్సి పెషన్ తో బాధ పడేవారు రాగి అత్యంత శక్తి దాయక మైన ఆహారమని చెప్పవచ్చు. రాగి మాల్ట్ అద్భుతమైన ఐరన్, కాల్షియం, జింక్ తదితరా తో పాటు ముఖ్యంగా ఫింగర్ మిల్లెట్ లో ఎమినో యాసిడ్లు ఇసొల్లెఉ సిన్ లేఉసిన్ ,మెథిఒ నైన్ , మరియు ఫేన్యలలనినే,అంటే ఒక గంజిలాంటి ద్రావకం ఇప్పుడు లభ్యం కావడం లేదు.అదే దీనినుంచి మనకు ఎక్కువ మోతాదులో మనకు లభ్యమయ్యే కాల్షియం,పొటాషియం మనకు లభిస్తుంది దీనినుంచి మనకు పెద్ద మొత్తంలో ఐరన్ లభిస్తుంది. దీనినుంచి వచ్చే ఐరన్ వ్యక్తులకు లాభాన్ని తక్కువ శాతంలో హిమగ్లోబిన్ లెవెల్స్ లభిస్తాయి. రాగి వల్ల పోలిఫేనోల్ అండ్ డై టేరీ పీచుపదార్ధం మైక్రో నుట్రియాంట్స్ వల్ల సులభంగా అరిగిపోతుంది. రాగి మాల్ట్ ఎలా తాయారు చెయ్యాలి... రాగులను 12 ఘంటలు మొలకేత్తేవిధంగా నానపెట్టుకొని ఉంచండి. మొలకెత్తిన రాగులను పలుచని బట్ట పైన ఒక రోజంతా నానపెట్టండి.మొలకెత్తిన రాగులను నీడలో ఎండబెట్టండి లేదా అలా ఎండబెట్టిన రాగులను వేయించండి. దానిని మెత్తగా పిండి పట్టించండి. రాగి మాల్ట్కు కావాల్సిన పదార్ధాలు.. మూడు కప్పుల రాగిపిండి. మూడుకపుల నీళ్ళు . ఒక కప్పు మజ్జిగ . ఉప్పు తగినంత . రాగి మాల్ట్ తయారీ పద్ధతి... ఒక కప్పులో మూడు చంచాల రాగి పిండిని ఒక కప్పు నీటిలో బాగా కలపండి. రెండుకప్పుల బాగా మరిగించిన నీళ్ళలో రాగిపిండి కలిపిన నీటిని బాగా మరిగించండి గంజిల చిక్కబడేవరకు కలుపుతూ ఉండండి. ఆతరువాత బాగా ఆరబెట్టి అందులో మజ్జిగ ఉప్పు కలిపి తీసుకోండి కాస్త రుచికి ఇలాచి జీడిపప్పు వేసుకుంటే రుచికి రుచి బలానికి బలం అందులో కాస్త డెకరేషన్ కి బాదాం జీడిపప్పు వేసుకుంటే అదుర్స్.
read moreప్రతి ఇంట్లో ఉండాల్సిన కోవిడ్ మెడికల్ కిట్
మూడు దశల్లో మూడు విధాలుగా నివారణ చర్యలు.. భయం బలహీనుల్ని చేస్తుంది.. కరోనా ఎవరికైనా రావచ్చు.. ఎప్పుడైనా రావచ్చు అన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కోవిడ్ 19ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ సమాయత్తం కావల్సిందే. ప్రతి కుటుంబం తమ ఇంటిని అత్యవసరమైన పరిస్థితుల్లో ఐసోలేట్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోోవాలి. ప్రాథమిక చికిత్స కోసం వీటిని తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకోవాలి. పారాసెటమాల్ విటమిన్ సి, డి 3 సప్లిమెంట్స్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఆక్సిమీటర్ కోవిడ్ మూడు దశలు: కోవిడ్ 19 మానవ శరీరంలోకి చేరిన తర్వాత మూడు దశల్లో తన ప్రభావం చూపిస్తోంది. ఒక్కక్కరిలో ఒకవిధమైన లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాలను జాగ్రత్తగా గమనించి నివారణ చర్యలు తీసుకుంటే ఆరోగ్యాన్నికాపాడుకోవచ్చు. - ముక్కులో కొందరికీ ముక్కు చేరిన ఈ వైరస్ అక్కడే వుంటుంది. దీనిని నివారించడానికి ఆవిరి పట్టడం ఒక్కటే సరైన మార్గం. -గొంతులో గొంతు నొప్పితో బాధపడతారు. ఇలాంటి లక్షణాలు కనిపించినవారు వేడి నీటిలో ఉప్పు వేసుకుని గార్లింగ్ చేస్తే చాలు. 2,3రోజులు వరుసగా ఉదయం, రాత్రి వేడినీటితో గార్లింగ్ చేస్తే వైరస్ ను అరికట్టవచ్చు. -ఊపిరితిత్తులలో ముక్కు, గొంతును దాటి ఊపిరితిత్తుల్లోకి చేరితే దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వస్తాయి. ఈ లక్షణాలు కనిపించేవారు వేడి నీటి గార్లింగ్ చేస్తూ ప్రాణాయామం చేయాలి,విటమిన్ సి, బి కాంప్లెక్స్, ,పారాసెటమాల్ వేసుకోవాలి. ఆక్సిమీటర్ తో శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ గమనించాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రికి.. శరీరంలో ఆక్సిజన్ స్థాయిని గమనించాలి. సాధారణ 98-100 ఉండాలి. అయితే 80కన్నా తగ్గితే ఆక్సిజన్ సిలిండర్ అవసరం. ఇంట్లో అందుబాటులో ఉంటే సరి. లేకపోతే ఆసుపత్రిలో చేరాలి. బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, బయట నుంచి ఇంటికి రాగానే శుభ్రంగా కాళ్లు చేతులు, ముఖం కడుక్కోవాలి. కరోనా అనగానే భయపడిపోకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నిరకాల వైరస్ ల మాదిరిగానే దీన్ని పరగణిస్తూ అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే కరోనా కన్న ముందు భయం మనల్ని బలహీనుల్ని చేస్తుంది.
read more










.jpg)



.jpg)







.jpg)