
Weekly Devotion
Latest ArticlesView More

ప్రతిఒక్కరి జీవితంలో ఆర్థిక స్థిరత్వం, వ్యాపారంలో అపారమైన అభివృద్ధి సాధించాలనే బలమైన కోరిక ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఎంత కష్టపడినా వ్యాపారంలో పురోగతి లేకపోవడం, నిరంతరం నష్టాలు రావడం లేదా వచ్చిన డబ్బు చేతిలో నిలవకపోవడం వంటి సమస్యలు మనస్సును తీవ్రంగా కలవరపెడుతుంటాయి.

షిరిడీ సాయిబాబా అనగానే మన కళ్లముందు ఒక సాధువు, ఒక పకీరు రూపాంతరం చెందుతారు. కానీ ఆయన అసలు ఎవరు.. ఇస్లాం మతానికి చెందిన సూఫీ ఫకీరా లేక హిందూ ధర్మానికి చెందిన జగన్మాతా స్వరూపా..
Enduku - EmitiView More

హిందూ ధర్మంలో త్రిమూర్తులకు ప్రాముఖ్యత ఉన్నట్టే.. లక్ష్మీ, సరస్వతి, పార్వతి దేవికి కూడా అలాగే ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీ దేవి సంపదకు, పార్వతీ దేవి సౌభాగ్యానికి, సరస్వతి దేవి జ్ఞానానికి విద్యకు అధిదేవతలుగా ఉంటారు.

హిందూ ధర్మంలో కుటుంబ వ్యవస్థకు చాలా ప్రాధాన్యం ఉంది. కుటుంబం ఆనందంగా, శాంతియుతంగా ఉండాలంటే భార్యాభర్తల మధ్య ప్రేమ, పరస్పర గౌరవం, అవగాహన ఉండాలని శాస్త్రాలు కూడా బోధిస్తాయి.
VaastuView More

పడకగది అనేది విశ్రాంతి, ప్రశాంతత మరియు కుటుంబ సౌఖ్యానికి అత్యంత ముఖ్యమైన స్థలం. వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్రూమ్లో కొన్ని వస్తువులు ఉంచడం లేదా కొన్ని అలవాట్లు పాటించడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు పెరిగే అవకాశం ఉందని చెబుతారు.
.webp)
నవగ్రహాలలో ఒక్కో గ్రహం ఒక్కో స్థితికి కారణం అని చెబుతారు. వీటిలో శుక్రగ్రహం విషయానికి వస్తే.. అందం, భౌతిక సౌకర్యాలు, సంపద, ప్రేమ, వైవాహిక జీవితం మొదలైన వాటికి శుక్ర గ్రహమే కారణం అని చెబుతారు.
AacharaaluView More
.webp)
తెలుగువారికి, అలాగే భారతీయ సంస్కృతిలో శ్రావణ మాసానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి రోజూ ఒక పండుగలాగే అనిపిస్తుంది.

శ్రావణ మాసం హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, దేవతా ఆరాధనకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా మహిళలు ఆచరించే మంగళ గౌరీ వ్రతంకు విశిష్టమైన స్థానం ఉంది.
Purana Patralu - Mythological StoriesView More

ఒడిశాలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయం చాలా ప్రఖ్యాతమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది విష్ణుమూర్తి యొక్క నాలుగు పుణ్యక్షేత్రాలలో ఒకటి , ఆాలయం అద్బుతమైన వాస్తుశిల్పం ఒక ఎత్తైతే.. ఇక్కడ జరిగే జగన్నాథ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందినది. ఇక ఆలయ ప్రధాన ద్వారం వరకు..

పురాణాల గురించి ప్రస్తావన వస్తే దేవతలు, యోధులు, వీరుల గురించి చెప్పాల్సి వస్తుంది. వీరితో పాటు వీరు ఉపయోగించిన ఆయుధాలు కూడా చాలా శక్తివంతమైనవి. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ అణుబాంబు గురించి ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటాయి. అయితే.. పురాణాలలోనే అణుబాంబు కంటే శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి.
Punya Kshetralu - TemplesView More

భారతీయులు గర్వంగా చెప్పుకునే ఇతిహాసం మహాభారతం. మహాభారతంలో కౌరవులు ప్రతినాయకులుగా కనిపిస్తారు. కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు చిన్నప్పటి నుంచే పాండవుల పట్ల ద్వేషం, అసూయ పెంచుకుని, వారిపై ఎన్నో దారుణాలకు పాల్పడ్డాడు. అసూయ, కోపం, రాజు కావాలనే కోరికతో తన వదిన అయిన ద్రౌపదిని కూడా హింసించాడు, సంధి చేసుకోవడానికి బదులుగా యుద్ధాన్నే ఎంచుకున్నాడు. ఇన్ని ఘోరాలు చేసినప్పటికీ దుర్యోధనుడి కోసం కేరళలో ఒక ఆలయాన్ని నిర్మించారు. దుర్యోధనుడి పేరుతో ఇక్కడ పన్నులు కూడా వసూలు చేస్తారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

నాలుగు యుగాలలో కలియుగం చివరిది, కలియుగం కాలవ్యవధి దీనికి ముందు జరిగిన మూడు యుగాలలోకెల్లా అతి తక్కువ కాలంగా పరిగణించబడుతుంది. వేదాలు , పురాణాల ప్రకారం, కలియుగంలో అధిక స్థాయిలో అధర్మం, దురాశ, హింస , అజ్ఞానం మొదలైనవి ఉంటాయి. వీటి కారణంగా మానవుడు చెయ్యకూడని పనులు
VyaasaaluView More

షిరిడీ సాయిబాబా జగద్గురువుగా ఎలా అవతరించారు? 60 ఏళ్ల ధ్యాన శక్తి, పంచభూతాలను శాసించిన లీలలు, 75 మంది గురువులలో సాయిబాబా అత్యున్నత స్థానం వెనుక ఉన్న అసలు రహస్యాలను ఈ విశేషమైన వీడియోలో తెలుసుకోండి.

కోపం అనేది ప్రతి మనిషిలో ఉండే సహజమైన భావోద్వేగం. అయితే అదుపు తప్పిన కోపం కుటుంబంలో, ఉద్యోగంలో, స్నేహాల్లో, ఆరోగ్యంలో ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. అందుకే మన పెద్దలు కోపాన్ని జయించడాన్ని గొప్ప గుణంగా భావించారు...
MangalaharathuluView More



























