|
|
న్యూస్
|
|
మహేష్ బాబు దూకుడు లేటెస్ట్ న్యూస్ |
| Jul 15, 2011 Telugu Cinema News : Like This : |
|
|
|
|
|
 |
|
|
మహేష్ బాబు "దూకుడు" లేటెస్ట్ న్యూస్ ఈ విధంగా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం "దూకుడు". ఈ మహేష్ బాబు "దూకుడు" సినిమా షుటింగ్ ప్రస్తుతం సోమాజిగూడా లోని ఒక ప్రైవేట్ హౌస్ లో జరుగుతూంది.
.jpg)
అక్కడ హీరో ప్రిన్స్ మహేష్ బాబుతో పాటు, ప్రముఖ హాస్యనటులు డాక్టర్ బ్రహ్మానందం, యమ్.యస్.నారాయణ తదితరులు పాల్గొనగా కొన్ని హాస్యసన్నివేశాలను చిత్రీకరించారు. మహేష్ బాబు "దూకుడు" సినిమా షూటింగ్ తో పాటుగా ఎడిటింగ్, డబ్బింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా వెను వెంటనే జరుగుతున్నాయని సమాచారం. ఈ మహేష్ బాబు "దూకుడు" చిత్రం యూనిట్ అంచనా ప్రకారం ఆగస్టు నేలలోనే ఈ చిత్రం షుటింగ్ మొత్తం పూర్తవుతుందట. |
|
|
| |
 |
|
|
|
|
|
|
 |
|
 |
|
|
|
| |
|
|
మహేష్ బాబు తో పూరి జగన్నాద్ మరోసారి |
సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ పూరి జగన్నాద్ కాంబినేషన్లో వచిన్న "పోకిరి" చిత్రం రికార్డు బద్దలుకొట్టిన విషయం అందరికి తెలిసిందే. మహేష్ పూరి కాంబినేషన్ వచిన్న మరొక చిత్రం బిజినెస్ మేన్' కూడా బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. |
| More » |
 |
|
"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" టీజర్ రిలీజ్ |
|
"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" టీజర్ రిలీజ్ జరిగింది. వివరాల్లోకి వెళితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, విక్టరీ వెంకటేష్ , ప్రిన్స్ మహేష్ బాబు హీరోలుగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు". |
| More » |
 |
|
ప్రిన్స్ మహేష్ "ఆగడు |
|
ప్రిన్స్ మహేష్ "ఆగడు"..వివరాల్లోకి వెళితే టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో నిర్మించబోయే చిత్రానికి "ఆగడు" అన్న పేరుని పరిశీలిస్తున్నట్లు సమాచారం. |
| More » |
 |
|
"యస్ వి యస్ సి" చిత్రం సెప్టెంబర్ 29 రిలీజ్ |
|
"యస్ వి యస్ సి" చిత్రం సెప్టెంబర్ 29 రిలీజ్ కానుందట. చివరాల్లోకి వెళితే "యస్ వి యస్ సి" అంటే "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు". "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రం సెప్టెంబర్28 వ తేదీన రిలీజ్ కానుంది. |
| More » |
 |
|
ప్రిన్స్ హీరోగా సుకుమార్ చిత్రం మార్చ్ నుండి |
|
ప్రిన్స్ హీరోగా సుకుమార్ చిత్రం మార్చ్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో, రామ్ ఆచంట, అనీల్ సుంకర, గొపీనాథ్ ఆచంట నిర్మిస్తున్న చిత్రం, ఫిబ్రవరి 12 వ తేదీన హైదరాబాద్ లోని రామానాయుడు స్టుడియోలో లాంఛనంగా ప్రారంభమయ్యింది. |
| More » |
 |
|
|
|
|
|
|
|
|
|