Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఛత్తీస్ఘడ్ పిసిసి చీఫ్ ను హత్య చేశారు
posted on: May 26, 2013 12:40PM
.jpg)
కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయాణిస్తున్న బస్సును పేల్చి, కాల్పులు జరిపి సల్వాజుడం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మను చంపిన మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ఛత్తీస్గఢ్ పిసిసి అధ్యక్షుడు నందకుమార్ను, ఆయన కుమారుడు దినేష్ను మావోయిస్టులు హత్య చేశారు. ఈ ఇద్దరి మృతదేహాలు సుకుమా జిల్లా దర్భా వద్ద లభ్యమైయ్యాయి. మావోయిస్టులు నిన్న మందుపాతరతో కాంగ్రెస్ నేతల కాన్వాయ్ని పేల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఘటనలో 25 మంది మృతి చెందారు. 30 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా పరిస్థితి విషమంగా ఉంది. నందకుమార్, దినేష్లను కిడ్నాప్ చేసి హత్య చేశారు.


.jpg)



