Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సీమాంధ్రలో వైకాపా ఆధిక్యం
posted on: Oct 29, 2013 11:35AM
.jpg)
సీమాంద్రలో ప్రస్తుతానికి వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉందని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రాబోయే కాలంలో రాజకీయ పరిణామాలను బట్టి ఈ అధిక్యత నిలుస్తుందా ? నిలవదా ? అన్నది వేచిచూడాలని అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే ఒక రకంగా పరిణామాలు ఉంటాయని, విభజన జరగకపోతే మరోరకంగా ఉంటాయని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడతారా ? లేదా అని తనకి తెలియదని అన్నారు. గతంలో చంద్రబాబు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంలో కుమ్మక్కు ఉద్దేశం కాదని, అప్పుడు రాజకీయ పరిస్థితుల రీత్యా ఆ విధమైన నిర్ణయం తీసుకున్నారని జెసి అబిప్రాయపడ్డారు. నేను గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. ఇప్పుడు పార్టీ మారాలంటే ఎలా మారగలని అన్నారు.


.jpg)
.jpg)


