Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దీక్ష విరమించిన జగన్...
posted on: May 2, 2017 4:53PM

వైసీపీ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో రైతు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రెండు రోజులపాటు చేపట్టిన రైతు దీక్షను జగన్ విరమించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మిర్చి ధర రూ.2వేల నుంచి రూ.4వేలు మాత్రమే పలుకుతోందన్నారు. 2016- 17లో 19 రకాల పంటలు పండిస్తే.. ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లభించలేదన్నారు. రైతుల కష్టాలను వినే ఓపిక ప్రభుత్వానికి లేదని, ప్రభుత్వ మెడలు వంచైనా రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో దీక్ష చేపట్టినట్టు చెప్పారు.






