Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డబ్బులు లేకున్నా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు
posted on: Jan 24, 2025 3:59PM
భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. రిజర్వేషన్ టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నవారు తమ వద్ద డబ్బులు లేకున్నా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఒక్క రూపాయి చెల్లించకుండానే టికెట్ బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. https://www.epaylater.in/ అనే వెబ్సైట్ ద్వారా ఒక్క రూపాయి చెల్లించకపోయినా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇందుకు అదనంగా ఎలాంటి చార్జీలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, టికెట్ బుక్ చేసుకున్న 14 రోజుల్లోగా డబ్బులు చెల్లించాలి. చెల్లించకపోతే మాత్రం 3.5% సర్వీస్ చార్జ్ కట్టాల్సి ఉంటుంది.


.webp)
.webp)


