Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వెనక్కి తగ్గిన విష్ణు దూసుకేల్తా
posted on: Oct 7, 2013 2:15PM

మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం "దూసుకేల్తా". వీరుపోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ రాష్ట్రంలో ఉద్యమాల ప్రభావాల వల్ల ఈ చిత్రాన్ని అక్టోబర్ 17కి వాయిదా వేసినట్లు సమాచారం. మరి ఈ ఉద్యమ సెగకు ఈ చిత్రం ఇంకేంతవరకు వెనక్కి వెళ్తుందో త్వరలోనే తెలియనుంది. ఈ చిత్రంలో విష్ణు సరసన "అందాల రాక్షసి" ఫేం లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. ఇటీవలే ఈ చిత్ర ఆడియో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.






