Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వెంకయ్య బిజెపిని బలోపేతం చేస్తారా?
posted on: Mar 9, 2013 1:48PM
.jpg)
పార్లమెంటు సమావేశాల తరువాత తాను ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని వెంకయ్య నాయుడు చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడైన వచ్చే అవకాశం ఉందని, ఎన్నికల్లో ఎన్డీఎ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు. ఆయన సొంత ఊరులో పార్టీని బలోపేతం చేయడం మానేసి, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తాననడం కార్యకర్తలకు నవ్వు తెప్పిస్తోంది. ఇక ఆయన కేంద్రంలో చక్రం తిప్పినా ఆయన ఊరులో బిజెపి తరపున వార్డు మెంబరు కూడా గెలిచే పరిస్థితి లేదని అంటున్నారు. మరీ పార్లమెంటు సమావేశాల తరువాత పార్టీని ఎలా బలోపేతం చేస్తారో?






