Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రెండు గూడ్సు రైళ్లు ఢీ.. జార్ఖండ్ లో ముగ్గురు సజీవదహనం
posted on: Apr 1, 2025 11:00AM

జార్ఖండ్ లో జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు సజీవదహనమయ్యారు. ఫరక్కా నుంచి లాల్మాటియాకు వెడుతున్న గూడ్సు రైలు బర్హెట్ లో ఆగి ఉన్న మరో గూడ్సు రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారు జామున మూడున్నర గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవదహనం కాగా, మరో ఐదుగురు గాయపడినట్లు సమాచారం.
రెండు రైళ్లూ ఢీ కొనగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని లోకో పైలెట్ సహా ముగ్గురు సజీవదహనమయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


.webp)



