Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కొండ పోచమ్మ సాగర్ లో విషాదం..ఈతకు వెళ్లి 5గురు మృత్యువాత
posted on: Jan 11, 2025 1:43PM
సిద్దిపేట కొండపోచమ్మసాగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఈతకు దిగిన ఏడుగురిలో ఐదుగురు మృత్యువా
త పడ్డారు వీరంతా నీటి ప్రవాహాల్లో కొట్టుకుపోగా ఐదుగురు చనిపోయారు. మరో ఇద్దరి కోసం అన్వేషిస్తున్నారు.
Latest YouTube Trending Video NEWS



.webp)


