Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నేడు రేవంత్ చేతుల మీదుగా ఆరోగ్య ఉత్సవాలు
posted on: Dec 2, 2024 9:36AM
ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్ సర్కార్ మరింత ముందుకు వెళుతుంది.ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లో ఆరోగ్య ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 28 పారామెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు, 32 ట్రాన్స్జెండర్ క్లినిక్లను సీఎం రేవంత్రెడ్డి వర్చువల్గా ప్రారంభిస్తారని వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే కొత్తగా 213 అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. మెడికల్ బోర్డు ద్వారా ఇటీవల నియమితులైన 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్ల (సీఏఎ్స)కు, 24 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లకు ముఖ్యమంత్రి నియామక పత్రాలను అందజేస్తారని పేర్కొంది. ఇటు.. హైదరాబాద్ బాచుపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 39వ వార్షికోత్సవానికి సీఎం హాజరై ప్రారంభించనున్నారు.కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొననున్నారు.



.webp)


