Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. నేడు ధ్వజారోహణం!
posted on: Oct 4, 2024 1:17PM

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు సాయంత్రం నిర్వహించే ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి.ఈ నెల 12న చక్రస్నానంతో ముగుస్తాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి
చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలను చేపట్టారు. కాగా బ్రహ్మోత్సవాల సందర్భంగా నేటి నుంచి 7వ తేదీ వరకూ
తిరుమలపైకి ప్రైవేటు వాహనాలను అనుమతించరు.
Latest YouTube Trending Video NEWS






