Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ మంత్రికి మావోయిస్టుల వార్నింగ్
posted on: Oct 29, 2015 11:10AM

తెలంగాణ మంత్రి చందూలాల్ పై మావోయిస్ట్ పోస్టర్లు వెలిశాయి, చందూలాల్ ఎన్ కౌంటర్లను ప్రోత్సహిస్తున్నాడంటూ వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురంలో మావోయిస్టులు పోస్టులు వేశారు, కరీంనగర్-ఖమ్మం-వరంగల్ మావోయిస్ట్ కార్యదర్శి దామోదర్ పేరుతో వెలిసిన ఈ పోస్టర్లలో మంత్రి చందూలాల్ ను హెచ్చరిస్తూ వార్నింగ్ ఇచ్చారు, ఇటీవల వరంగల్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగిన నేపథ్యంలో వెలిసిన ఈ పోస్టర్లపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు, కమలాపురం గ్రామంలో పలువురిని పోలీసులు ప్రశ్నించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే గిరిజన మంత్రి చందూలాల్ ను బెదిరిస్తూ మావోయిస్టు పోస్టర్లు వెలియడంతో వరంగల్ జిల్లాలో కలకలరం రేగుతోంది.






