Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మరో మలుపు తిరిగిన జయలలిత కేసు..
posted on: Jun 1, 2015 3:33PM

అక్రమాస్తుల కేసుపై జయలలిత పై ఉన్న ఆరోపణలు తొలగించి కర్ణాటక కోర్టు ఆమె కేసును రద్దు చేస్తూ తీర్పు నిచ్చింది. ఆ తరువాత ఆమె ఈ నెల 17న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి పదవిని కూడా చేపట్టారు. అయితే ఇప్పుడు జయలలిత కేసు మరో కొత్త మలుపు తిరిగింది. జయలలిత కేసు తీర్పును సవాల్ చేయాలని కర్ణాటక హైకోర్టు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆమెపై శిక్ష నిలిపిపేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ కేసు విచారణకు వెళితే జయలలిత మళ్లీ రాజీనామా చేయాల్సి వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో జయలలిత తీర్పును సవాల్ చేస్తూ డీఎంకే పార్టీ నేతలు కోర్టులో అప్పీలు చేస్తామని, మాకు ఆ హక్కు ఉందని తెలిపిన సంగతి తెలిసిందే.


.jpg)



