Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చుండూరు కేసులో సుప్రీం కోర్టు స్టే
posted on: Jul 30, 2014 11:49AM
.jpg)
దళితుల ఊచకోతకు సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా చుండూరు ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఈ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న 20 మంది, ఇతర నిందితులు 36 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు చుండూరు ఘటనలో మరణించినవారి బంధువులు సుప్రీం కోర్టును ఆశ్చయించారు. ఈ కేసు బుధవారం నాడు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. సుప్రీం కోర్టు ఈ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించడంతోపాటు ఈ కేసులో నిందితులందరికీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది.






